Mahaa Daily Exclusive

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 90 మంది…!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ

19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…!

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం KCR సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌‌కు రానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక

రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన…..!

‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు

ట్రంప్‌తో కలిసి రెట్టింపు వేగంతో పని చేస్తా: ప్రధాని మోదీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మోదీ తనకు మంచి స్నేహితుడని, రానున్న నాలుగేళ్లు స్నేహాన్ని కొనసాగిస్తామని

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్…!

గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నిన్న ఉదయం హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్