మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట…!

మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట లభించింది. విడదల రజినీ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నిర్వహించారు. రజినీ, ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులకు
అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా: KTR

మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా అని మాజీ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘వార్డు మెంబర్ కూడా కాని రేవంత్
కేసీఆర్ హయాంలో రైతు రాజులాగా బతికాడు : మాజీ మంత్రి కేటీఆర్

పదేండ్ల పాటు కేసీఆర్ హయాంలో రైతు రాజులాగా బతికాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆమన్గల్లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో గుండెపోటుతో భక్తుడు మృతి…!

తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద ఓ భక్తుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. అతడిని హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలని రెడ్డి సంఘాల ఆందోళన…!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ వద్ద రెడ్డి జాగృతి సంఘం నేతల నిరసన చేపట్టారు. మల్లన్నపై పీసీసీకి ఫిర్యాదు
JNTU వీసీగా టీ కిషన్ కుమార్ రెడ్డి నియామకం…!

జేఎన్టీయూ వైస్చాన్స్లర్గా టీ కిషన్ కుమార్ రెడ్డి మంగళవారం నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు
చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి కొల్లు

చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రౌడీలు, గూండాలను ఉసిగొల్పి పార్టీ ఆఫీసులపై దాడులు చేయించారని మండిపడ్డారు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, పార్టీ ఆఫీసు
ఎస్సీ వర్గీకరణ.. ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పెంపు…!

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. ఎస్సీల
నాలుగోసారి వాయిదా పడ్డ వైస్ ఛైర్మన్ ఎన్నిక…!

కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజూ కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన
తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్…!

తెలంగాణ –ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. చర్ల, పూసుగుప్ప, మారాయిగూడెం, పైడిపల్లి, దుమ్ముగూడెం అటవీప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
