Mahaa Daily Exclusive

విశాఖ బిడ్డ విశ్వవిద్యాలయ తలమానికం – ఆంధ్రా యూనివర్సిటీకి ప్రొఫెసర్ జీ.పీ. రాజశేఖర్….!

విశాఖపట్నం తీరాన అలలు ఎప్పుడూ ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. అలానే ఇక్కడి విద్యార్థులు కూడా ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తారు. ఇప్పుడు అలాంటి విద్యార్థుల్లో ఒకరైన ప్రొఫెసర్ జీ.పీ. రాజశేఖర్ గారు, ఆంధ్ర

ఏపీలో వేలానికి 905 టన్నుల ఎర్రచందనం..!

ఏపీ రాష్ట్రంలో 21వ విడత ఎర్రచందనం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 905.671టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించటం కోసం గ్లోబల్ ఈటెండర్లు పిలవటానికి అనుమతిచ్చింది. ఏ, బీ, సీ గ్రేడుల సరుకు మొత్తాన్ని

చంద్రబాబు కృషితోనే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి: రామ్మోహన్‌

సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీలో డబుల్ ఇంజిన్‌ సర్కారు నడుస్తోంది. ఎన్నడూ

సీఎం రేవంత్ ప్రజల్ని మోసం చేసి గెలిచాడు: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేదని విమర్శించారు.

వంశీ అరెస్ట్‌లో లా అండ్ ఆర్డర్ పాలించలేదు: జగన్

వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైల్‌లో ములాఖత్‌లో వంశీని కలిశారు. అనంతరం బయటకు వచ్చి

వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు: జగన్

వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ సబ్‌ జైలు వద్ద జగన్ మాట్లాడుతూ..”రాష్టంలో దిగజారిగిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వంశీ అరెస్టు అద్దం పడుతోంది. వంశీ ఎలాంటి తప్పు

సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1: సీఎం రేవంత్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం పోలీసు విభాగం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబద్ హెచ్‌ఐసీసీలో మంగళవారం నిర్వహించిన ‘షీల్డ్‌ 2025’ సదస్సులో ఆయన మాట్లాడారు. “మా

డీప్ ఫేక్ తో సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: రేవంత్

సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా

బెట్టింగ్ భూతం.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి…!

కామారెడ్డిలో బెట్టింగ్ మోజు కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబంలో

నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క…!

తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క ఇవాళ రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి