ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను రోడ్డున పడేస్తారా? సీఎం రేవంత్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ…!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్కెడ్డి లేఖ రాశారు. 14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉందని, డీఏలు,
అసంపూర్తిగా ముగిసిన కృష్ణా రివర్ బోర్డు సమావేశం…!

కృష్ణా రివర్ బోర్డు ప్రత్యేక, అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్ లోని
కోహ్లీ కన్నా కేసీఆర్దే పెద్ద రికార్డు …!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి కొండా సురేఖ సెటైర్లు పేల్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా అందుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలపై ఎక్కడా గళమెత్తి ప్రశ్నించకపోవడంపై కొండా
మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష్యురాలు అల్కాలాంబా …!

మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష్యురాలు అల్కాలాంబా మండిపడ్డారు. వెంటనే అమలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. సొమవారం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మహిళల రక్షణ
రంగంలోకి ఉత్తరాఖండ్ బృందం..!

మూడు రోజులుగా ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్యూ బృందాలు అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూలత కనిపించడం లేదు. ఇదీ ప్రస్తుతం
పందులు, రాబందులు… కుంభమేళా విమర్శకులపై యోగి ఆదిత్యనాథ్ ఫైర్…!

మహా కుంభమేళా బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమంపై విమర్శలు చేస్తున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. కుంభమేళాపై అవాకులు, చెవాకులు పేలేవారు పందులు, రాబందులు అంటూ
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం-కిసాన్ నిధులు సోమవారం జమ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన కింద 19వ విడత నిధులను ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ను గెలిపించాలి…!

రాష్ట్రంలో అధికార ప్రభుత్వంలో ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం,జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన పాకలపాటి రఘువర్మను* ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ తో గెలిపించాలని
కంది శ్రీనివాసరెడ్డి ఫోన్ లో ప్రజంటేషన్ ఆసక్తిగా తిలకించిన సీఎం రేవంత్

మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి ని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ లో స్థానిక పరిస్థితులు సీఎం తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గురించి , ఆదిలాబాద్ నియోజకవర్గ
పీపీపీ మోడ్ లో నడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని విమర్శించారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత
