Mahaa Daily Exclusive

వారణాసిలో రోడ్డు ప్రమాదం సంగారెడ్డికి చెందిన ముగ్గురు మృతి…!

ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటి పారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి

రైతులకు నడకగా కలెక్టర్ భరోసా..!

సాధారణంగా, రైతుల సమస్యలు అధికార మేడల్లోని గదుల్లో, సమావేశాల్లో, దూరంగా గల పత్రాల ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. కానీ, నిజమైన సమస్యలను అర్థం చేసుకోవాలంటే, రైతుల మధ్య నేరుగా వెళ్లి మాట్లాడాలి, వారి పొలాల్లో

టన్నెల్ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి – మాజీమంత్రి హరీశ్ రావు

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. టన్నెల్ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి….!

ర్నలిస్ట్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే -టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని

ఎన్ని ఏఐలు వచ్చినా… ఐదుగురు మనుషులతో సమానం కాదు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ..!

అన్ని రంగాల్లోనూ ఏఐ హవా ఏఐతో యాంత్రీకరణ తప్ప, సృజనాత్మకత ఉండదన్న నందన్ నీలేకని ఏఐ సృష్టించలేదు… అనుకరిస్తుందంటూ ఒక్క మాటలో తేల్చేసిన వైనం మహా : ఇప్పుడు దాదాపు ప్రతి రంగాన్ని ఏఐ

రేవంత్‌ విజన్‌ ఉన్న నాయకుడు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ …!

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి సోమవారం మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు. రెండు గుర్తు

నాకు ఎంపీ టికెట్‌ రాకుండా అడ్డుకుంది వారే.. సొంత నేతలపై అంజన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు….!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు. ఈ

మహాశివరాత్రికి 3వేల స్పెషల్‌ బస్సులు…!

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..!

మోగిన మరో ఎన్నికల నగారా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఖాళీలు మార్చి 3న నోటిఫికేషన్..10 వరకు నామినేషన్లు మార్చి 20న పోలింగ్.. సంఖ్యా బలం ఆధారంగా

రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా – మాజీ మంత్రి ఆర్ కే రోజా

ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.