Mahaa Daily Exclusive

మధిరలో భట్టి ప్రత్యేక పూజలు …!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మధురలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సతీసమేతంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన

రూ. 27 కోట్ల విలువైన గంజాయి సీజ్…!

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. థాయ్‌లాండ్ నుంచి ఇద్దరు ట్రాలీ బ్యాగుల్లో గంజాయిని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.27 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై

ఉండవల్లిలో ఓటు వేయనున్న చంద్రబాబు, లోకేశ్…!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య, సీతారావమ్మ ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో సీఎం

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.