Mahaa Daily Exclusive

వాళ్లిద్దరినీ హిందూ ఓటర్లు బహిష్కరించాలి: కేంద్ర మంత్రి

రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేను హిందూ ఓటర్లు బాయ్ కాట్ చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. వాళ్లిద్దరూ కుంభమేళాకు వెళ్లకుండా హిందూ కమ్యూనిటీని అవమానించారని పేర్కొన్నారు. ‘వారికి హిందువుల ఓట్లు కావాలి.

రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ ఏంటి?: శ్యామల

వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి? అని YCP అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ‘ఆడలేక

భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక…!

శ్రీలంక భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. ఇటీవల తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని చెన్నైకు చెందిన 27 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మత్స్యకారులను విడిపించేలా చర్యలు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్…!

నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను అనంతపురం తీసుకెళ్తున్నారు. అనంతపురంలో పోసానిపై

భారతదేశంలో అందరికి పెన్షన్‌.. కొత్త పథకంపై కేంద్రం కసరత్తు..!

అందరికీ వర్తించేలా ఓ కొత్త పథకం తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దేశంలోని ప్రజలందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిని ‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’ అని పిలుస్తారు. వృద్ధాప్యంలో

ఢిల్లీలో కొత్త సీన్.. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి.. త్వరగా కంప్లీట్ చేయాలంటూ సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ నివేదిక..!

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీన్ కనిపించింది. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని, ప్రాజెక్టులు

శివ నామస్మరణతో మార్మోగిన వేములవాడ రాజన్న ఆలయం…!

పేదల దేవుడిగా పిలవబడే రాజన్న దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పిల్లాపాపలతో జాతరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు

శివన్నామస్మరణతో మార్మోగిన ఆలయాలు శివాలయంలో మంత్రి ఉత్తమ్ దంపతులు ప్రత్యేక పూజలు…!

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజక వర్గం మేళ్లచెరువు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంత్రి ఉత్తమ్

భారత ఫార్మా రంగంలో తెలంగాణది కీలక పాత్ర – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులు హబ్‌గా ఖ్యాతికెక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా

ప్రధాని గారూ.. ఇవి తీర్చండి మోదీ ముందు సీఎం రేవంత్ ఐదు డిమాండ్లు…!

ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కలిశారు. ఆరుమాసాల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం రేవంత్ ప్రధాని కార్యాలయం నుండి అపాయింట్ మెంట్ ఖరారుకావడంతో ఢిల్లీకి మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్ళారు. రాష్ట్రానికి సంబంధించిన