Mahaa Daily Exclusive

ఎరువుల కొనుగోలు కేంద్రాలు నిత్యం తెరిచి ఉంచాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం….!

రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను, సహకార సంఘాల అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెఫెడ్ , జిల్లా

హెచ్ సీయూలో ప్రమాదం కూలిన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ..!

హైదరాబాద్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మాణంలో ఉన్న స్తంభాలు మరియు కాంక్రీట్

టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్‌ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం – మంత్రి ఉత్తమ్‌

అబద్దాలు, గోబెల్స్ ప్రచారంలో మాజీ మంత్రి ఙరీష్ రావును మించిన వారెవరూ లేరని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవి కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు

ఎమ్మెల్సీ ఎన్నికలు 93 శాతం దాటేసిన పోలింగ్…!

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి మందకోడిగా సాగిన పోలింగ్ ప్రక్రియలో.. చివరి సమయంలో

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు…!

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు

క్లిష్ట సమయంలోనూ రాజకీయ రాద్దాంతమా బాధితులకు భరోసా ఇవ్వకుండా ధర్నాలా హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్…!

ఎస్ఎల్ బీసీ టన్నల్ వద్ద బీఆర్ఎస్ నేతలు కావాలని రాద్దాంతం చేస్తున్నారని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.. కానీ కనీస ఇంగితం

కృష్ణ బేసిన్ ప్రాజెక్ట్ ల‌ను కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది – మంత్రి జూపల్లి కృష్ణారావు

కృష్ణ బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్ట్ ల‌ను గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చి మాపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి

దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ ఆలయం …!

హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నిర్వహణపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది. భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 110 పేజీల తీర్పు వెలువరించింది.

మూడు రోజులు ఎండలు దంచికొడతాయ్… బయటికి రావొద్దు మార్చి 2 వరకు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ…!

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల

ముగిసిన మహా కుంభమేళా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్…!

యూపీ ప్రభుత్వం, ప్రజలు ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహా కుంభమేళా సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రార్థించారు.