Mahaa Daily Exclusive

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్: మంత్రి నారాయణ

రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు.

చేరికలు సహజం అవేమీ పట్టించుకోవద్దు పార్టీ కోసం పని చేసే వారికే పదవులు విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క…!

అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. కార్యకర్తలు అవేమీ పట్టించుకోవద్దని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన మంత్రి కులగణన చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు. దేశానికి రోల్

రాహుల్‌ని పీఎం చేసే వరకు విశ్రమించొద్దు: సీఎం రేవంత్‌

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసేవరకు మనం విశ్రమించొద్దు అని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. HYDలో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సక్సెస్‌

ఏపీ బడ్జెట్‌ ప్రజాహిత బడ్జెట్: పురంధేశ్వరి

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. “రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం. గతంలో స్కాముల ప్రభుత్వాలను

మతపరమైన విభజన సృష్టించి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోంది: ఉత్తమ్

దేశంలో మతపరమైన విభజన సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు గొంతు వినిపించే అవకాశం లేదని విమర్శించారు. స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ఈ ధోరణిలో కాంగ్రెస్

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొండా సురేఖ

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకూ మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్

విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్

ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి: చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు. టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని, విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఎమ్మెల్యేలకు,

జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

వైఎస్ జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. “వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం

రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ ఫోబియా.. అప్పులు.. ఆదాయంపై అబద్ధాలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఫైర్…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియాతో కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో