మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా? – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పాడా ? ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడా? రాష్ట్రాలు ఇలా
గోరంట్ల మాధవ్కు నోటీసులు…!

అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని
మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు: మందకృష్ణ మాదిగ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ MRPS, దాని అనుబంధ సంఘాలన్నీ మార్చి 3 నుంచి 10వ తేదీ
రేపు లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

తెలంగాణ ప్రభుత్వం రేపు (మార్చి 1) మూడు జిల్లాల్లో లక్ష మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలను మినహాయించి, హైదరాబాద్, ఉమ్మడి
పోసానికి 14 రోజుల రిమాండ్…!

నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. నిన్న 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి
