నియోజకవర్గానికి ఒక ఏటీసీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..!

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని, ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని
కొచ్చి తరహాలో వరంగల్ విమానాశ్రయం ప్రతీ నెలా నివేదిక అందించాలి మామునూరు విమానాశ్రయంపై సీఎం సమీక్ష..!

వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయాన్ని అత్యంత
కుంభమేళాలో సేవలందించిన పోలీసులకు స్పెషల్ బోనస్, స్పెషల్ లీవ్..!

144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళా ఈ ఏడాది జయప్రదంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యనిర్వహణశక్తికి సవాల్ గా నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కొన్ని ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది.
వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ
విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి..!

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వాటికన్ తెలిపింది. పోప్ను యాంత్రిక వెంటిలేషన్లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది. శ్వాసకోశ పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడంతో, ఆయనను యాంత్రిక వెంటిలేషన్లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది.
కాకినాడ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా సత్యనారాయణ…!

కాకినాడ జిల్లా నూతన పౌరసరఫరాల శాఖ అధికారిగా నియమితులైన ఆర్ఎస్ఎస్. సత్యనారాయణ రాజు ఆదివారం కాకినాడ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఏఎస్వో, సీఎస్డీటీలు ఇతర సిబ్బంది
స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది పోసానినే: హోంమంత్రి

తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హోంమంత్రి అనిత హెచ్చరించారు. శనివారం అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి.
నియోజకవర్గానికో ఆదర్శ పాఠశాల.. లోకేశ్ వెల్లడి…!

ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే
నేడు వనపర్తి జిల్లాకు సీఎం…!

సీఎం రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.751 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 500 పడకల ఆస్పత్రి, ఐటీ టవర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ సంక్షేమ
