మహిళా దినోత్సవం రోజు మరిన్ని పథకాలు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు – మంత్రి సీతక్క

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఆర్థిక రంగంలో తెలంగాణ గ్రామీణ
బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తే ప్రజా వ్యతిరేకత పోదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపైనా, వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్
అక్రమ ఖనిజ తవ్వకాలపై ఉక్కు పాదం గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి..!

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. గనుల శాఖపై ఐసీసీసీలో సీఎం
కనిపించిన నెలవంక రంజాన్ నెల ఆరంభం…!

ముస్లింలు జరుపుకునే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది రంజాన్ నిన్న శుక్రవారం నెలవంక కనిపిస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. తాజాగా శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో
టెన్త్ పిల్లలకు ఎందుకీ లంచ్ ‘‘పరీక్ష’’ – కేంద్ర మంత్రి బండి సంజయ్

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుండి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుండి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్ర
దక్షిణాదిన లిమిటేషన్ హీట్..!

డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వం కదుపుతున్న పావులు.. దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. జనాభాప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెంచితే పద్దతిగా ప్రగతి బాట పట్టిన సౌత్ సీట్ల విషయంలో దారుణంగా నష్టపోనుంది. సౌత్ లో కేరళలో
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం .. ఎనిమిది మంది మృతి..!

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలను
పదవులపై ప్రకటన కాంగ్రెస్ ఆషావహుల్లో మొదలైన హడావిడి…!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనతో అధికార పార్టీలోని పలువురు నేతలు ప్రయత్నాలను వేగవంతం చేశారు. పీసీసీ కార్యవర్గ సమావేశం సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10
ఫోన్ ట్యాపింగ్ కేసు శ్రవణ్కుమార్కు హైకోర్టులో చుక్కెదురు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్కుమార్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఛార్జ్షీట్లో పేరున్న వ్యక్తి.. చట్టప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. దర్యాప్తు
అవసరమైతే రాజీనామా చేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రిపదవిలో అవకాశం ఇవ్వాల్సిందే…!

కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్ర జనాభాలో సగం జనాభా రంగారెడ్డి, హైదరాబాద్
