తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కొత్త సమీకరణలను సూచిస్తున్న ఎమ్మెల్సీ ఫలితాలు…!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను సూచిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చిన తరువాత ఆసక్తి కర అంశాలు చర్చకు
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా…!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా
అదనపు కట్నం ఆశకు మరో యువతి బలి వేధింపులకు నవ వధువు ఆత్మహత్య…!

పెళ్లి జరిగి ముచ్చటగా మూడు నాళ్ళు గడిచాయో లేదో నవ వధువు ఉరేసుకొని మరణించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక
పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు సుప్రీం కోర్టు స్పష్టీకరణ …!

పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని
ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి లోకేష్

ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం నేటి నుండి ప్రారంభం

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి మొదలవనున్నాయి. ఈ పరీక్షలు
కాళేశ్వరం కడితే అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు…!

ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా
మూసీ పునరుజ్జీవం.. చర్చల ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్లాలి : మేధా పాట్కర్

ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త మేధా పాట్కర్ హైదరాబాద్లో పర్యటించారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారిని పరామర్శించారు. బీఆర్కే భవన్లో మంగళవారం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు
ఖర్గేతో డీకే భేటీ .. కన్నడ సీఎం మార్పుపై ఊహాగానాలు…!

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహగానాలు
రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం…!

దేశీయ ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఎయిరోనాటికల్స్ సంస్థ ఉత్పత్తి వేగాన్ని పెంచకపోవడంతో ఈ రంగంలోకి ప్రైవేట్ రంగ సంస్థలను అనుమతించాలని.. రక్షణ ప్యానెల్ నిర్ణయించింది. స్క్వాడ్రన్ బలం, కావాల్సిన స్థాయిలో యుద్ధ విమానాల డెలివరీని
