Mahaa Daily Exclusive

మంత్రి కొండా సురేఖపై సోనియా గాంధీ ప్ర‌శంస‌లు…!

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ను కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ ప్రశంసించారు. ద‌క్షిణ కాశీగా పేరొందిన తెలంగాణలోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం ఆల‌యంలో 42 ఏళ్ల త‌ర్వాత ప్ర‌త్యేక చొర‌వ‌తో

నా పని తీరు నచ్చకపోయినా.. రాహుల్, సోనియాకు ఫిర్యాదు చేయొచ్చుఎఐసిసి ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్…!

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలు ఏర్పాటుచేసి, సమన్వయం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్దామని ఎఐసిసి ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట

సండే.. ఫైట్ భారత్ వర్సెస్ కివీస్ ఫైనల్ వార్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేట…!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనే విషయం తెలిసి పోయింది. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వస్తున్న న్యూజి లాండ్.. భారత్ జట్టుతో ఫైనల్ లో తలపడనుంది. మంగళవారం జరిగిన తొలి సెమీ

బీఆర్ ఎస్ తప్పులే రైతులకు శాపాలు హరీష్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్…!

కృష్ణా, గోదావరి జలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పొరపాటు రైతులకు శాపమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏపీకి ధారదత్తంగా నీటిని ప్రభుత్వం వదిలిపెట్టిందని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512

మహిళకు గుండెపోటు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతర్‌కు చెందిన విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానం దోహ నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ గుండెపోటుకు గురైంది. దీంతో సదరు మహిళకు చికిత్స కోసం

సీఎం చంద్రబాబుకు హరీశ్ రావు సవాల్…!

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. “మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు

CM రేవంత్‌కు పరిస్థితి వివరించి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటా: సీతక్క

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

7న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన: మహేశ్ కుమార్

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలో అభ్యర్థులను ఈ నెల 7న ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: బండి సంజయ్

అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ

రేపటి నుంచి పంచాయతీల్లో ఆన్లైన్ వసూళ్లు..!

పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్ లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది