మీడియాలో మహిళల రక్షణ కోసం నూతన పాలసీ: సీతక్క

మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో మీడియాది కీలక పాత్ర అని తెలిపారు. మీడియాలో పని చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలని నూతన పాలసీని
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని, కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీ యేతర అభ్యర్థులను
అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హీందీ తొలగించాలి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్…!

దేశవ్యాప్తంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రోజుకో
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి చేరికకు సుగమమైన మార్గం …!

ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు.
ఈ విజయం చిరస్మరణీయం మా బాధ్యతను మరింత పెంచింది రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగాం – జి.కిషన్ రెడ్డి

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఈ విజయాన్ని అందించిన
ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే – మంత్రి బండి సంజయ్

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బీజేపీ టీమ్ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్
ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ.. అతనికి దిమాక్ లేదు మీడియా ఇంటర్వ్యూలలో మధుయాష్కీ సంచలన కామెంట్స్..!

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి
నేను ఒంటరిని కాను.. 60వేల మంది తోడుగా ఉన్నారు ప్రసన్న హరికృష్ణ సంచలన కామెంట్స్…!

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు వేరైనా పట్టభద్రుల బ్యాలెట్ పేపర్ పై ఒకటయ్యాయన్నారు. బుధవారం హైదరాబాద్
ఇండియాను ‘హిందీయా’గా మార్చాలనుకుంటున్నారు : కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు

ఇండియాను ‘హిందీయా’గా మార్చాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో
