లెక్చరర్లుగా ఎంపికైన వారికి నేడు నియామక పత్రాలు…!

లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి HYD రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి 2023లో పరీక్షలు నిర్వహించగా 1290 మంది ఎంపికయ్యారు. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు
యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్: మంత్రి లోకేశ్

మంత్రి లోకేశ్ మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది. యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ లేకుండా పోయాయని
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మోహన్ బాబు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నటుడు మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఇరువురు సీఎంని శాలువాతో సన్మానించారు. సీఎంతో పలు
సీఎం చంద్రబాబుకు మంత్రు కొండా సురేఖ లేఖ…!

తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని మంత్రి కొండా సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రజా
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం…!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ కమిటీ హాలు-1 లో రేపు మ.2 గంటలకు CM రేవంత్ అధ్యక్షతన CLP సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ
