Mahaa Daily Exclusive

హిందూ సమాజం ఒకేతాటిపై ఉండాలి గాలినీరునిప్పుతో పరిహాసమొద్దు హోలీవేడుకల్లో – బండిసంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌ లోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో

ఎస్ఎల్ బీసీ సహాయక చర్యల పురోగతిపై సమీక్ష టన్నెల్‌లో నిరంతరాయంగా కొనసాగుతున్నసహాయక చర్యలు…!

ఎస్ఎల్ బీసీ టన్నల్ వద్ జరుగుతున్న సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్

బీజేపీలో రాజాసింగ్ కలకలం రోజుకో రకమైన వ్యాఖ్యలు సీఎం కలుస్తున్న నేతలెవరు …?

రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ వీరోచిత పోరాటం చేస్తోంది. ప్రదాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోతుండటంతో ఆ గ్యాప్ లోకి చొచ్చుకుపోవాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని

హోళీ వేడుకల్లో గంజాయి ఉత్పత్తులు గుట్టురట్టు చేసిన పోలీసులు…!

హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌తో పాటు గంజాయి బాల్స్‌ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న

గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం వచ్చినట్టు కాదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్…!

అమెరికాకు వెళ్లే ప్రతి ఒక్కరి కల అక్కడి గ్రీన్ కార్డు సాధించడమే. గ్రీన్ కార్డు వస్తే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీంతో, అమెరికా పౌరులుగా అక్కడే సెటిల్ కావచ్చు. అయితే, అమెరికా గ్రీన్ కార్డుపై

కోర్టులో రన్యా రావుకు చుక్కెదురు…!

బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యా రావుకు ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ

క్యాసినో, కోడిపందేల వ్యవహారం నాలుగున్నర గంటలు ఎమ్మెల్సీని విచారించిన పోలీసులు నాకేం సంబంధం లేదని చెప్పా : శ్రీనివాస్ రెడ్డి

కోడి పందేలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆయనతో పాటు న్యాయవాది, ఫామ్‌హౌస్‌ లీజుకు తీసుకున్న వ్యక్తి వచ్చినా

ఉత్తర తెలంగాణ కుతకుత ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాల్పులు గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ఱోగ్రతలు…!

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర

ధైర్యమే నా ఆయుధం ఓడినా ముందుకెళ్ళి చరిత్ర తిరగరాశాం జయకేతనం సభలో పవన్ కల్యాణ్ గర్జన…!

భయం లేదు.. భయం లేదు.. ధైర్యమే నా ఆయుధం. ఓడినా ముందుకే అడుగేశాం, ఈ రోజు చరిత్ర తిరగరాశాం. మనం నిలబడ్డాం, నాలుగు దశాబ్దాల టిడిపిని నిలబెట్టాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం అని

హిందీ వద్దనుకుప్పుడు హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు ఎందుకు?: పవన్

కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మాట్లాడితే