వంద రోజుల్లో మంగళగిరి రూపురేఖలు మారుస్తా: మంత్రి లోకేశ్

మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… రానున్న వంద రోజుల్లో మంగళగిరి ప్రజలు ఊహించని రేంజ్లో
జగన్ ఇంకా నిద్ర నుంచి బయటకు రాలేదు: నాగబాబు

పిఠాపురంలో శుక్రవారం జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికలకు ముందు జగన్ నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంకా ఆ
సౌత్ ఇండియా మోదీగా పవన్ – పంతం నానాజీ

పిఠాపురంలో శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలోనే పంతం నానాజీ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా మోదీగా జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టిన రోజులు మర్చిపోలేం: మంత్రి నాదెండ్ల

పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని, ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని పేర్కొన్నారు.
మా నాన్న ఎక్కువ మా అన్నయ్యలనే కొట్టేవారు: పవన్

పిఠాపురంలో జరిగిన సభలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను ఇప్పుడు కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి నిర్ణయమేనని
జనసేనాని జయకేతనం దేశంలో.. పవనం మోదీకి ఇష్టుడు.. జనం గుండె గెలిచిన ధీరుడు…!

పవన్.. తెలుగునాట పొలిటికల్ తుఫాన్. తెలుగునాటే కాదు.. భారతదేశంలోనే మోదీకి అత్యంత ఇష్టులైన టాప్ టెన్ లీడర్లలో పవన్ చేరిపోయాడు. జనసేనాని.. జయకేతనానికి సంకేతంగా ఆవిర్భావసభ అబ్బురంగా జరిగింది. గత దశాబ్దంన్నర పోరాటానికి, ఆరాటానికి,
జగదీశ్ రెడ్డి.. మొగోనివైతే రాజీనామా చెయ్ టిడిసి ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి…!

జగదీష్ రెడ్డి ని ఈ ఒక్క సెషన్ కాదని, జగదీష్ రెడ్డి సభ్యత్వం పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ జగదీష్
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సైరన్ రెండు రోజులు బ్యాంకులు బంద్…!

డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్
సిఫార్సు లేఖలపై టీటీడీ వివక్ష మండిపడ్డ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటంపై మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖలకూ
జగదీశ్ రెడ్డి సస్పెండ్ పై వెల్లువెత్తిన నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ టూ ఆలంపూర్ తెలంగాణ వ్యాప్తంగా
