Mahaa Daily Exclusive

విశాఖ వేదికగా నేడు ఐపీఎల్‌.. తిలకించనున్న ఏపీ గవర్నర్..!

విశాఖ వేదికగా నేడు ఐపీఎల్‌ క్రికెట్‌ యుద్ధం జరగనుంది. ఎప్పుడు స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూసేద్దామా అని ఎదురు చూసే క్రికెట్ అభిమానులు ఈరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖ స్టేడియంకు వెళ్లి చూడవచ్చు.

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు భారతరత్న ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం..!

మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంత్రి జయకుమార్ రావల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, NCP

రూ.2.60 కోట్లతో నూతన వాహనాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల..!

తెనాలిలో నూతన వాహనాల ఓపెనింగ్ ఈవెంట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సుమారు రూ.2.60 కోట్లు విలువైన నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెనాలిని పారిశుద్ధ్యంలో దేశంలోనే మొదటి

బ్లూఫ్లాగ్ ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేశ్..!

విశాఖ రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూఫ్లాగ్ ను ఎగురవేశారు. డెన్మార్క్ సంస్థ కొన్ని రోజుల క్రితం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం

రుణమాఫీ పూర్తిగా చేయాలని అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల నిరసన…!

రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లి, పూర్తి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా రూ.2లక్షలపైన ఉన్న రైతు

మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్…!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. హైకమాండ్ నుంచి రాష్ట్ర పార్టీ పెద్దలకు పిలుపు రావడంతో దీంతో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,

నన్ను సస్పెండ్‌ చేయడంపై ఎలాంటి ఆధారాలు లేవు: జగదీష్ రెడ్డి

ఇటీవల అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇవాళ ఉదయం అసెంబ్లీకి వచ్చారు. అయితే సభలోకి వెళ్లకుండా చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. దీంతో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘నన్ను

అరటి రైతులను పరామర్శించిన జగన్..1

వైఎస్సార్ కడప జిల్లా లింగాలలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. అరటి తోటలను పరిశీలించిన జగన్.. బాధిత రైతులను

ఇఫ్తార్ విందుకు విజయశాంతి..!

పటాన్ చెరు నియోజకవర్గం, రామచంద్రపురం మండల కేంద్రంలో అబ్దుల్ ఘని నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్పీ విజయశాంతి పాల్గొన్నారు. మతసామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్

గురుగ్రామ్ లో థేల్స్ న్యూ బ్రాంచ్ ఓపెన్..!

ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ, విమానయాన కంపెనీ థేల్స్ (Thales) ఢిల్లీలోని గురుగ్రామ్ సమీపంలో అవియానిక్స్ మెయింటెనెన్స్, రిపేర్ & ఓవర్‌హాల్ (MRO) సదుపాయం ఉన్న సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది వాణిజ్య, రక్షణ విమానాల అవియానిక్స్