యంగ్ ఇండియా నా బ్రాండ్ మహాత్మా గాంధీ నాకు స్ఫూర్తి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి …!

యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇది ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను
రైతులకు గుడ్ న్యూస్…!

రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్టు ప్రకటించారు. మార్చ్ లో కురిసిన వడగళ్ళ వానకు 8,408
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా వినోద్ కుమార్ వైస్ చైర్మన్ గా మంద భీంరెడ్డి..!

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు… గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం
మోదీ గురించి మాట్లాడితే ఖబర్ధార్ రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ మాటలు బంద్ చెయ్ – బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఏఐసీసీ ప్లినరీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడిన తీరు మతి స్థిమితం లేని వ్యక్తి మాట్లాడినట్లుందని బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పదవి కాపాడుకోవడానికి, రాహుల్ గాంధీ మెప్పు కొసం
ఇంటింటికీ డిజిటల్ సేవల లక్ష్యం టీ – ఫైబర్ ను టీ ఎన్ఎక్స్ టీగా అభివృద్ధి చేస్తున్నాం – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో
ధాన్యం దిగుబడిలో తెలంగాణా రికార్డ్ -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హెచ్ సీయూ భూములు పరిశీలనకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం..!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్కు వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి కొంతకాలంగా దుబాయ్ లోనే ఉంటున్న షకీల్…!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు ప్రమాదం కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం
కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే సన్న బియ్యం ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే 20 శాతం అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఏపీ ఆదాయంలో 22 శాతం వృద్ధి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆదాయార్జన శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్ర సొంత
