Mahaa Daily Exclusive

మహిళలకు కేంద్రం రూ.15 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి: కవిత

మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన బీజేపీ..

యూనివర్సిటీ భూములు అంటే బరాబర్ కొట్లాడుతాం: మన్నె క్రిశాంక్

HCU భూములపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. యూనివర్సిటీ భూములు అంటే బరాబర్ కొట్లాడుతామన్నారు. యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు..

బ్రిటీషర్ లతో బీజేపీని పోల్చడం అభ్యంతరకరం కరోనా కంటే భయంకరమైనది కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ..!

బ్రిటీషర్ల కంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి బండి బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాద సిద్ధాంతాలు, నిలువెల్లా దేశభక్తిని పుణికిపుచ్చుకున్న పార్టీ

కులగణన చేసే వరకు పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ

దేశంలో కులగణణ చేసే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనతో దేశంలో ఏ వర్గం జనాభా ఎంత ఉందో తేలుతుందన్నారు. దళితులు, ఆదివాసులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం..!

తెలంగాణ సీఎం రేవంత్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీని గాడ్సేతో పోల్చారు. ఈ క్రమంలో

మహారాష్ట్రలో మంత్రి దుర్గేశ్ పర్యటన…!

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ముంబయిలోని పోవై లేక్ లో నిర్వహిస్తున్న దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో ఇవాళ మంత్రి పాల్గొననున్నారు. రాష్ట్రానికి ఆతిథ్య