కేసీఆర్ కోసం ప్రజల ఎదురు చూపు..!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగెందర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేసీఆర్ బహిరంగ సభ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్పై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కె.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అమిత్ షా, జైశంకర్ కీలక భేటీ..!

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ కలిశారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యల నేపథ్యంలో రాష్ట్రపతితో భేటీ అయిన కేంద్ర మంత్రులు దేశభద్రత, పాక్ దౌత్యపరమైన చర్యలపై కీలక చర్చలు
నెహ్రూ స్ఫూర్తితో భారత్ సమ్మిట్ 100 దేశాల నుండి 450మంది ప్రతినిధులు నేటి నుండి ప్రతిష్టాత్మకంగా సదస్సు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!

భాగ్యనగరంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం నుంచి జరిగే ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచశాంతి, అహింస,
మహా ఎండలు ఇక రెండురోజులు.. కుతకుతే గరిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం..!

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది. నేడు,
సీతారామ ఎత్తిపోతలకు లైన్ క్లియర్ అనుమతులివ్వాలని కేంద్రజలసంఘం సిఫార్సు..!

సీతారామ ఎత్తిపోతల పథకానికి సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పథకానికి అనుమతులివ్వాలని కేంద్ర జల సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీతమ్మసాగర్ ఆనకట్టకు కూడా అనుమతులివ్వాలని సిఫారసులో పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జల సంఘంతో
తుదిదశలో కాళేశ్వరం విచారణ మేలో నివేదిక..!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తుది దశ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్ దాని ఆధారంగా
