Mahaa Daily Exclusive

మూసివేత దిశగా ఏపీ ఫైబర్ నెట్!

ఏపీ ఫైబర్ నెట్ మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం 800 మంది ఉద్యోగులను తొలగించిన తెలిసిందే. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని 3

సింహాచలం చందనోత్సవానికి సర్వం సిద్ధం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత…!

ఈనెల 30న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రికి

రక్తం మరుగుతోంది .. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తోంది..!

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో 26మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల కిరాతక చర్యపై ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంంలో ప్రస్తావించారు. నా గుండెల్లో తీవ్ర బాధ ఉంది. ఏప్రిల్

జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ పర్యటన హైదరాబాద్‌లో మంత్రి తుమ్మలతోమర్యాద పూర్వక భేటీ…!

జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీమతి శిల్పి నేహా తెర్కే ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు ని మర్యాదపూర్వకంగా

రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కారణం అదే?

వరంగల్ రజతోత్సవ సభలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్లుగా తాము అన్ని

నియంత వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు మీ బిడ్డ కార్లలో తిరగాలి.. మా ఆడబిడ్డలు బస్సుల్లో తిరగొద్దా? కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..!

ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు. మీరు అలా ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మేమే నియంతలమైతే ఈరోజు మీ సభ జరిగి ఉండేదా. అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.

ఏడాదిలో 31 శాతం పెరిగిన బంగారం ధర పదేళ్ళలో 218 శాతం పెరుగుదల..!

బంగారం ధర పెరుగుతూనే ఉంది. గత 10 సంవత్సరాలలో దీని ధర దాదాపు 218 శాతం పెరిగింది. 2014 సంవత్సరంలో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.

పాకిస్థాన్ రత్న’… సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్…!

పాకిస్థాన్‌తో యుద్ధం వద్దంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. తాను పాకిస్థాన్‌తో యుద్ధానికి అనుకూలం కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్

నా ఏపీ-నా రాజధాని అనేలా రాజధాని నిర్మాణం: సీఎం చంద్రబాబు

దేశమంతా గుర్తించేలా ప్రధాని చేతులమీదుగా మే 2న అమరావతిని పునఃప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మోదీ రాష్ట్ర పర్యటనపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతిని దెబ్బతీయాలని గత ప్రభుత్వం అనేక కుట్రలు,