పదేళ్లలో ఎన్నో అద్భుతాలు చేశాం: మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. 25 ఏళ్లు పోరాడి
కేసీఆర్ చెప్పెవన్నీ అబద్ధాలే: రాజా సింగ్

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ
పీవోకేను స్వాధీనం చేసుకోండి: అభిషేక్ బెనర్జీ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం
చేపల ఎగుమతిలో ఏపీనే టాప్: మంత్రి పార్థ సారథి

రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటుందన్నారు. ఏపీ
పాస్టర్ ప్రవీణ్ రీ-పోస్టుమార్టం కోరుతూ పిల్ వేశా: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో రీ-పోస్టుమార్టం కోరుతూ హైకోర్టులో పిల్ వేశానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నిపుణులు
నేడు విశాఖ కొత్త మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక…!

విశాఖ కొత్త మేయర్గా పీలా శ్రీనివాసరావు నేడు ఎన్నికవ్వనున్నారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండే అవకాశమంది. కాగా, రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ మేయర్ ఎన్నికకు
