Mahaa Daily Exclusive

స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌ రాజమల్లుకు సన్మానం…!

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (మహా): కొత్తగూడెం కోర్టులో ఇటీవల స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన మెండు రాజమల్లును, మంగళవారం సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాద వృత్తిలో

సీసిఎస్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…!

భద్రాద్రి కొత్తగూడెం,మహా ;ఈ నెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న జిల్లా సిసిఎస్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో

మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలి ఇఫ్టూ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం వద్ద ధర్నా..!

మేడే కానుకగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ ఇరవై రెండు గెజిట్ చేసి అమలు చేయాలనీ, లేదా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ మంగళ వారం

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు తనిఖీలు ..!

వేసవి రద్దీ దృష్ట్యా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ( భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్లో మంగళవారం ప్రయాణికులు మరియు రైళ్ల భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

నాలుగు కోట్ల 18 లక్షల తో నిర్మించిన మూడు హైలెవల్ బ్రిడ్జిలను ప్రారంభించిన మంత్రి తుమ్మల…!

అడవిని నమ్ముకుని జీవించే కొండ రెడ్ల గిరిజన కుటుంబాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా నెలకు ఒకసారి ఆ గ్రామాలను సందర్శించి వారి జీవన వైవిధ్య సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్ , ప్రాజెక్టు

విశ్రాంత జీవితం, ప్రశాంతంగా గడపాలి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …!

ఉద్యోగులు పదవి విరమణ అనంతరం విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ, మంగళ వారం పదవి విరమణ

బాపనకుంటలో సింగరేణి వైద్య శిబిరం..!

మణుగూరు,మహా ; సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రభావిత పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.వైద్య శిబిరంలో 105 మందికి

భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి. సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం..!

భద్రాచలం పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి సిఐటియు రాష్ట్ర నాయకులు మందా నరసింహారావు …!

మణుగూరు, మహా ;కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన

ఆర్టిఐ మండల అధ్యక్షుడిగా ఉపేంద్ర ఎన్నిక …!

సూర్యాపేట జిల్లా సమాచార రక్షణ హక్కు చట్టం 2005,మేళ్ళచెరువు నూతన మండల అధ్యక్షులుగా అన్నేపంగు ఉపేంద్రను నియమిస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ తెలిపారు. అందజేశారు ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ సమాచార