పహల్గామ్ దాడిపై జాగ్రత్తగా మాట్లాడండి: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ సొంత పార్టీ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ దాడిపై పార్టీ నాయకులు, నేతలు సొంత వ్యాఖ్యలు చేయొద్దన్నారు. పార్టీ లైన్ దాటొద్దని, తాను మల్లిఖార్జున ఖర్గే చెప్పిన మాటే ఫైనల్
సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకం: కేటీఆర్

సాగునీటి వాటా కోసం ఆర్ విద్యాసాగర్ రావు చేసిన పోరాటం స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా కేటీఆర్
ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ బిజెపి అనూహ్యనిర్ణయం..!

ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఉన్నారు.
కేసీఆర్ ‘డూప్లికేట్ గాంధీ’ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని
హైకోర్టులో కేటీఆర్కు ఊరట బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై నమోదైన కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!

మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించాలని కోరారు. సోమవారం
భూ భారతి రైతులకు శ్రీరామరక్ష – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అశ్వారావుపేట, ఏప్రిల్ 28, మహా: భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇది నాలుగు గోడల మధ్య తయారుచేసిన స్వార్థపూరిత చట్టం కాదని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార
రేవంత్రెడ్డి వెన్నంటి ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి..!

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేఎల్ పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉరితీసిన తప్పులేదని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు
తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్ సభలో జనాలకంటే ఎక్కువగా విస్కీ బాటిల్స్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్…!

బీఆర్ఎస్ సభ వేదికపై కేసీఆర్, హరీష్ రావు ఫోటోలు లేకుండా చేసి వారిని అవమానించారని, దీంతో వారి మనసుకు మరోసారి గాయమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో
కేసీఆర్ స్వరంలో భయం .. హరీష్ ఓ కరివేపాకు.. బీఆర్ఎస్ మీటింగ్ పై రఘునందన్ సెటైర్లు…!

కేసీఆర్ స్వరంలో భయం కనిపించిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సభలో యువత కనిపించలేదన్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని ఆరోపించారు. 350 కోట్లు ఖర్చు పెట్టి నిన్న
