Mahaa Daily Exclusive

మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్…!

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే నాయకుల గురించి చర్చ జరగడం సహజం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సీనియర్ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. చివరకు ముఖ్యమంత్రిగా

గ్రూప్‌-1 నియామకాలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్​ చేసిన టీజీపీఎస్ సీ రేపు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ…!

తెలంగాణలో గ్రూప్​-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై సీజే ధర్మాసనం విచారణ

విజయ లక్ష్మి కాలనీ లో రోడ్డు కబ్జా .. బడంగ్ పేట్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించిన కాలనీ వాసులు…!

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని నాదర్గుల్,విజయలక్ష్మి కాలనీ ఫేస్1 లో రోడ్ ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు

దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది: కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని

MCRHRDA వైస్ ఛైర్‌పర్సన్‌గా శాంతి కుమారి…!

సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30న MCRHRDA వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎస్ పదవీకి బుధవారం రాజీనామా చేసి అదే రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా

రాజధాని కల సాకారం చేస్తాం: హోంమంత్రి అనిత

ఏపీ ప్రజల రాజధాని కలను సాకారం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి

రాజధానికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి: చంద్రబాబు

రాజధాని రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని అభివృద్ధికి రెండోవిడత భూసేకరణ తప్పనిసరి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తేనే.. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది’ అని చెప్పారు.

నేడు జిల్లా అధ్యక్షులతో మాజీ సీఎం జగన్ భేటీ…!

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైసీపీకి చెందిన జిల్లాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో

రైతుల మేలు ఎప్పటికీ మరిచిపోలేం: చంద్రబాబు

మే2న అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములిచ్చిన

నేడు జైలు నుంచి విడుదల కానున్న గోరంట్ల మాధవ్..!

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. గుంటూరు కోర్టు రూ.10వేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.