Mahaa Daily Exclusive

ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..!

భారత్, పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు బీపీ ఎక్కువ కావడంతో ఆసుప్రతి పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని,

పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2024 వరకూ హైదరాబాద్

పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారు: పట్టాభిరామ్

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఎకరా రూ.99కే ఉర్సా కంపెనీకి భూమి కేటాయించారని తప్పుడు ప్రచారం