జగ్గారెడ్డి వ్యాఖ్యల పై భగ్గుమన్న బిజెపి నేతలు ఖబర్దార్ జగ్గారెడ్డి ఈటల రాజేందర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

వరంగల్ మహా; అందాల పోటీలో పాల్గొంటున్న ప్రపంచ సుందరిమణుల పర్యటన కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తూ పేద ప్రజల పొట్ట గొడుతున్నారని,ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు
బూటకపు ఎన్కౌంటర్ హత్యలను మానుకోవాలి? సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత, ఎం, గిరి డిమాండ్..!

బోనకల్ – మహా. జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను మానుకోవాలని నక్సలైట్ మావోయిస్టులైన ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన హత్యలు చేయమని భారత రాజ్యాంగం ఈ ప్రభుత్వాలకు చట్టబద్ధ
అభివృద్ధి, నిర్మాణ పనులకు ప్రభుత్వ స్ధలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…!

రఘునాథపాలెం, మహా. జిల్లాలో పలు అభివృద్ధి, నిర్మాణాల పనులకు అవసరమైన ప్రభుత్వ స్ధలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్, రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టే నూతన
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి తుమ్మల…!

ఖమ్మం, మహా. జులై 15 కల్లా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విద్యాభ్యాసం పై వ్యాపార ముసుగు ఫీజుల పేరిట ముందస్తు దండం. పదిలో అడుగు పెట్టాలంటే లక్షలు…?

ఖమ్మం – మహా. విద్య అనేది పాఠశాలలో విద్యార్థి అడుగుపెడుతూనే ప్రారంభమయ్యే జ్ఞాన యాత్ర. కానీ, ఈ యాత్రను కొందరు విద్యాసంస్థలు వ్యాపారానికి మలచుకున్న తత్వం ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం
ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల ను పరిశీలించిన ఏఈ ..!

నేలకొండపల్లి, మే 15 మహా: ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల ను హౌసింగ్ ఏఈ వి. లింగా పరిశీలించారు. నూతనంగా నియమించిన ఏఈ గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో యర్రయ్య సమక్షంలో బాధ్యతలు
సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ బలరాం..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా): సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్. బలరాం గురువారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్. బలరామ్,
మే 20 దేశ వ్యాప్తసమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ పిలుపు..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా): మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక వర్గం అంతా మే 20న
జిల్లా మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా ): భద్రాద్రి జిల్లా మహిళా సమాఖ్య పాలకవర్గ ఎన్నికలను గురువారం నిర్వహించారు. గత జిల్లా సమాఖ్య పదాదికారులుగా యస్.ఉషారాణి. అధ్యక్షురాలు , వి.నాగమణి కార్యదర్శి,వి.మమత కోశాదికారి వారు
ఖమ్మం మాస్టర్ ప్లాన్ త్వరలో ఆమోదం. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…!

ఖమ్మం, మహా. నగరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి ప్రభుత్వంచే ఆమోదింప చేసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
