పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్, మహా: పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య
సీఏంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కంది శ్రీనివాస రెడ్డి..!

ఆదిలాబాద్, మహా : పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం
లక్ష్మీపూర్ వాసి మృతికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రే కారణం-కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా : ఇటీవల తర్నం వాగులో గల్లంతయి మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండె దత్తు మరణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ , మాజీ మంత్రి జోగు రామన్నలే కారణమని ఆదిలాబాద్
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్ ను సందర్శించిన షబ్బీర్ అలీ..!

ఆదిలాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ ను సందర్శించారు. సోమవారం తెలంగాణ రాష్ట్రావతరణ
ప్రజా సేవాభవన్ లో రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరించిన కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా : అనేక ఆశయాలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వెనుకబడిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రావతరణ
అభివద్ధి, సంక్షేమంలో జిల్లా ముందంజ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు..!

ఆదిలాబాద్, మహా అభివద్ది పనులు, సంక్డేమ పథకాలతో ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ
