గోదావరి పుష్కరాలపై కేంద్రం చిన్నచూపు నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం రెండు తెలుగు రాష్ట్రాలనూ సమానంగా చూడాలి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..!

వరంగల్, మహా: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తెలంగాణలో నిర్వహించే గోదావరి పుష్కరాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి ఆరోపించారు. గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని
కిషన్ రెడ్డి ఇంటి ముందు చేయండి ధర్నా.. నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకి కేంద్ర ప్రభుత్వమమే జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీజేపీ నాయకుల ధర్నాపై మంత్రి పొన్నం ధ్వజం..!

హైదరాబాద్, మహా: బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాదు.. హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మంత్రి పొన్నం
రైతు భరోసా మొత్తం డబ్బులు జమ చేస్తాం రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా రైతుల కోసం ప్రతి సంవత్సరం 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!

హైదరాబాద్, మహా: రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ లోని
పార్టీ బతకాలంటే మార్పు కావాలె! బీఆర్ఎస్లో అంతర్గాత మార్పులు జరగాలి మా పార్టీలోని లోపాలను సవరించుకుంటాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!

జగిత్యాల, మహా: గులాబీ పార్టీ అగ్ర నేతలపై ధిక్కార స్వరం వినిపిస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం
కాళేశ్వరం ప్రాజెక్ట్లో దోపిడీ =నీటి పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

హైదరాబాద్, మహా: కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
జైలుకెళ్తే సీఎం కావు కేటీఆర్పై ఎంపీ చామల సెటైర్లు హీరో మహేశ్ బాబును కాపీ కొడుతుండు కుట్రలు, కుతంత్రాలకు కేసీఆర్ కుటుంబం నిలయం..!

హైదరాబాద్, మహా: హీరో మహేష్బాబును మాజీ మంత్రి కేటీఆర్ కాపీ కొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. ఫార్ములా వన్ రేసు కేసులో అరవింద్ కుమార్ కీలకమైన వ్యక్తి అని
ఆసుపత్రిలో చేరిన హరీశ్ రావు స్వల్ప అవస్థతకు గురైన మాజీ మంత్రి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం..!

హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. జ్వరంతో ఆయన సికింద్రాబాద్ సన్ సైన్ హాస్పిటల్లో చేరారు. సోమవారం సాయంత్రం తెలంగాణ
మన పర్యాటకులకు సైప్రస్ మంచి ప్రదేశం : ప్రధాని మోదీ

మహా భారత్, సైప్రస్కు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైప్రస్కు యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవి అవకాశం రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.
శిక్ష అనుభవించాల్సిందే.. తప్పుచేసిన వారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నాకేసీఆర్, కేటీఆర్, కవితలది పైసల పంచాయితీ ఎంపీ రఘునందన్ రావు..!

సిద్దిపేట, మహా:కాంగ్రెస్ ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు పోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కేసులు
పోలవరం మార్పులను తిరస్కరించండి కేంద్ర మంత్రి భుపెండర్ యాదవ్ కు మంత్రి ఉత్తమ్ లేఖ..!

హైదరాబాద్,మహా: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యవరణ,అటవీ శాఖామంత్రి
