రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు ఆయనకు జైలుకు వెళ్ళాలన్న కుతూహలం ఉంది : మంత్రి సీతక్క

హైదరాబాద్, మహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు
ముమ్మిడివరం మండల పరిషత్ పరిపాలన అధికారిగా శేషగిరిరావు..!

ముమ్మిడివరం మండల పరిషత్ పరిపాలనాధికారిగా శేషగిరిరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన తులసి కృష్ణ ఉప్పలగుప్తం మండలానికి బదిలీ అయ్యారు. తులసి కృష్ణ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శేషగిరిరావును ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి: పురందేశ్వరి

AP: ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడు సార్లు ఎన్డీయే కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆమె మాట్లాడుతూ.. ‘2047 నాటికి మనం వికసిత్
నేడు సిరిసిల్లకు చేనేత, జౌళిశాఖ కమిషనర్..!

సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక వస్తపరిశ్రమకు 4. 24కోట్ల మీటర్ల మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించగా, ఇప్పటి వరకు 50లక్షల మీటర్లు
పోలీసులతో మమ్మల్ని అణచలేరు: అంబటి

AP: వైసీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని
జగన్ పల్నాడు పర్యటనకు నో పర్మిషన్: ఎస్పీ శ్రీనివాసరావు..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటన కోసం వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అనుమతి
బ్యాంకులో నకిలీ బంగారం పెట్టిన నిందితులు అరెస్ట్ ..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పనిచేస్తూ నకిలీ బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఈ నకిలీ వ్యవహారం పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రైతులకు పంట మార్పిడిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ
మోడీ11 ఏండ్ల పాలన పై మండల సంకల్ప సభ కార్యక్రమం పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని దేశాయిపేట మండలంలో మోడీ 11 ఏండ్ల పరిపాలన పై మండల శాఖ ఏర్పాటుచేసిన సంకల్పంతో సహకారం.. (కారేశాల) మండల సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి
కౌన్సిల్ హాల్ పనులను త్వరగా పూర్తి చేయండి నగర మేయర్ గుండు సుధారాణి ..!

వరంగల్ మహా; బల్దియాలోని కౌన్సిల్ హాల్ పనులను వేగవంతం గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి కొనసాగుతున్న
