Mahaa Daily Exclusive

ప్రజావాణికి 68 ఫిర్యాదులు సమస్యలు పరిష్కరిస్తాం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (68) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ

మంత్రి కొండా సురేఖ, మేయర్ లను కలిసిన బల్దియా కమిషనర్..!

వరంగల్ మహా; బల్దియా కమిషనర్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్ పాయ్ సోమవారం ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి..!

హన్మకొండ మహా; వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, కుడా చైర్మన్..!

హన్మకొండ మహా హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన స్నేహా శబరీష్ ఐఏఎస్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి కొండా సురేఖ పాల్గొన్న నగర మేయర్, జిల్లా కలెక్టర్, కమిషనర్..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఓ సిటీ పార్టీ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నగర మేయర్

సైబర్ క్రైం జరిగితే హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలి…!

ఆదిలాబాద్, మహా: సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం…!

ఆదిలాబాద్, మహా: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయి పేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాళేశ్వరం వెళ్లి ఆదిలాబాద్

వినతుల పరిష్కారానికీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా: ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి డీసీ సీ బీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి..!

ఆదిలాబాద్, మహా: పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీ సీ బీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రజా సేవ భవన్ లో ఏర్పాటు చేసిన