బల్దియా ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు సెంచరీ దాటిన ఫిర్యాదులు.. పరిష్కారం కోసం పడిగాపులు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్..!

వరంగల్ మహా; బల్దియా లో సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా వినతులు వెల్లువెత్తాయి. గతంలో స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సరైన సమయంలో పరిష్కరించక చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.
నేడు ఇబ్రహీంపట్టణానికి ఎమ్మెల్యే రాక… మార్కెట్ యార్డులో వాణిజ్య దుకాణాలు ప్రారంభం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: నేడు ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన 17 వాణిజ్య దుకాణా సముదాయాలను, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి
దుకాణదారులు చెత్త ను ట్రాక్టర్ లకే అందించాలి నగర మేయర్ గుండు సుధారాణి..!

వరంగల్ మహా; దుకాణదారులు చెత్త ను మున్సిపాలిటీ చెత్త తీసుకువెళ్లే ట్రాక్టర్ లకే అందించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం నగర పరిధి లోని 28 వ డివిజన్ వరంగల్ బట్టల
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: విద్యార్థులు లక్ష్యంతో చదవాలని విద్యతోనే భవిష్యత్తు తలరాత మారుతుందని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని చేవెళ్ల శాసనసభ్యులు
కేటీఆర్ కు సంఘీభావం తెలిపిన వరంగల్ తూర్పు భారాసా నేతలు..!

వరంగల్ మహా; తెలంగాణ భవన్ లో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు నేపథ్యంలో ఏసీబీ విచారణ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా,
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…!

వరంగల్ మహా; ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య…!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా, నవాబ్ పేట్ మండలం, చిట్టిగిద్ద గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్…!

హన్మకొండ మహా; ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్
నేడు మహా ధర్నా చలోఇందిరాపార్క్ ఆపరేషన్ ఖగార్ అత్యాకాండను వెంటనే ఆపాలి మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: నేడు ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాకు నాయకులు కార్యకర్తలు తరలిరావాలని సిపిఐ నాయకులు కే రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో మండల పార్టీ
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్లు..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కొండా దంపతుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మంజూరు పత్రాలు లబ్దిదారులకు అంద చేసిన సందర్భంగా 12,13,18, 20,
