Mahaa Daily Exclusive

గుండె పోటుతో సిఎస్ఎఫ్ జవాన్ మృతి..!

జలుమూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన వాన రాజగోపాల్ రావు (37) 2010లో జరిగిన సెలక్షన్లో సిఐఎస్ఎఫ్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయచూర్ లో విధులు నిర్వహిస్తూ శనివారం ఉదయం కాలకృత్యాలు తీసుకుంటూ గుండెపోటు

ఏడాది తర్వాత తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ..!

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది తర్వాత వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలో అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి..!

2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వనమహోత్సవ లక్ష్యాన్ని అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలి..!

వనమహోత్సవ లక్ష్యాన్ని అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా గ్రామపంచాయతీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో

మంత్రిని కలిసిన ఐఎన్ టియూసి, ఆటో యూనియన్ సంఘాల నాయకులు..!

ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ , సీఎన్జీ, ఎల్ పిజి అటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐఎన్ టియూసి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నం.. రైల్వే పోలీసుల కాల్పులు..!

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు వద్ద రైలు నడుస్తుండగా వారు కోచ్‌లలోకి చొరబడి ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. సమాచారం

నేడు దుర్గమ్మకు తెలంగాణ బోనం..!

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్ లోని శ్రీ భాగ్యనగర్ మహంకాళీ జాతర అమ్మవారి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు..!

AP: కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఉద్యోగులను బదిలీ చేయకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణాంధ్ర-2047

మద్యం తాగించి బాలికపై అత్యాచారం..!

AP: బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిద్దలూరుకు చెందిన ఓ మహిళ, కడప జిల్లా చెన్నుపల్లెకు చెందిన కానె

నకిలీ ఈ-స్టాంప్ కేసులో ముగ్గురు అరెస్ట్..!

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఎర్రప్ప సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.100 విలువైన స్టాంపును రూ.లక్ష విలువైనదిగా మార్చి..