Mahaa Daily Exclusive

సీతారామ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం – కాంగ్రెస్‌కు పిండప్రదానం..!

పాల్వంచ:మహా. ఈ నెల 30న ములకలపల్లి మండలంలోని పూసుగూడెం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్-2 వద్ద కాంగ్రెస్ పార్టీకి పిండప్రదానం కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు

అండర్ డ్రైనేజీ నిర్మాణంపై అవగాహన సదస్సు.. పాల్గొన్న అఖిలపక్ష నాయకులు….!

మధిర జూన్ 29 మధిర అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై అవగాహన సదస్సు లో పాల్గొన్న మల్లు నందిని, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు,

మీడియాపై దాడి చేస్తే సహించేది లేదు మీడియా మీద గుండాయిజం ఏమిటి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో వార్తలు ప్రచురిస్తున్నారని అక్కసుతోనే బిఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడాన్ని టీయూడబ్ల్యూజే

నన్ను రెచ్చగొట్టొద్దంటూ పరోక్షంగా జిల్లా పార్టీ నేతలకు కొండా వార్నింగ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పై 15పేజీ లతో కొండా నివేదిక అందజేత..!

వరంగల్ మహా; ఇటీవల రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం పై జిల్లా నేతల తో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఇచ్చిన

పాత అప్పుల గొడవతో ఆటో డ్రైవర్ దారుణ హత్య ముగ్గురు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన హన్మకొండ ఏసిపి..!

హన్మకొండ మహా; హనుమకొండ నగరంలో ఆటో డ్రైవర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలు ప్రాణాలు తీశాయి. దశాబ్దకాలంగా కొనసాగుతున్న పాత అప్పుల వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఆటోడ్రైవర్‌ను పక్కా ప్రణాళికతో

వరంగల్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం..!

వరంగల్ మహా; వరంగల్ డివిజన్ నూతన ఎస్పీగా నాగరాలే శుభం ప్రకాష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్ సబ్ డివిజన్ గత ఏసిపి నందిరాం నాయక్ తో పాటు ఇన్స్పెక్టర్లు ఎంఏ షుకూర్,

డీసీసీబీ ఉద్యోగుల పిఆర్సి అందిస్తాం! వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: డీసీసీబీ ఉద్యోగుల పిఆర్సి పై తెలంగాణ వ్యవసాయ మంత్రివర్యులతో టీజీకాబ్ పాలకవర్గం భేటీ అయ్యారు. డీసీసీబీ బ్యాంక్ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (పి.ర్.సి) అంశంపై, శనివారం టీజీకాబ్

ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజనాల ..!

వరంగల్ మహా; కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతి ని వరంగల్ గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి శనివారం హైదరాబాదు బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి

పది లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో 12 లక్షల ఎకరాల్లో ఈ

స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన కమిషనర్ ..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ పై పూర్తయిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శనివారం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. స్మార్ట్