Mahaa Daily Exclusive

చిత్ర పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉండాలి: సీఎం రేవంత్

తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ‘తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్’లో ప్రత్యేక అధ్యాయం రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. హాలీవుడ్ స్థాయి చిత్రాలకూ తెలంగాణ కేంద్రంగా మారాడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. సాగర్

త్వరలో వైసీపీలోకి రానున్న ఆమంచి క్రిష్ణ మోహన్?

AP: వైఎస్ షర్మిలకు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి క్రిష్ణ మోహన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి

త్వరలో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి.. వైసీపీకి ఇక చుక్కలే?

ఏపీలో ఇపుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపాయి. ఈ క్రమంలో వైసీపీకి

నాణ్యమైన మద్యం విక్రయాలే జరగాలి: సీఎం చంద్రబాబు

AP: పేదల ఆరోగ్యం దెబ్బతినకుండా నాణ్యతతో కూడిన మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆబ్కారీశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు,

ఇది దగాకోరు, దివాళా ప్రభుత్వం: పేర్ని నాని

AP: రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు, దివాళ ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నెలకొల్పుతాం: మంత్రి నారాయణ

AP: రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు

దేశమంతా ఏపీ వైపు చూస్తోంది: మంత్రి సవిత

దేశమంతా ఏపీ వైపు చూస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్ అవార్డుల్లో ఏపీకి స్వర్ణాలు రావడంపై సోమవారం ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో అవార్డులు

వసతి గృహాన్ని ఆకస్మిక తనికి నిర్వహించిన న్యాయమూర్తి రాజేందర్..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (మహా): ఎస్సీ విద్యార్థుల వసతిగృహ అపరిశుభ్రపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య ఎం రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార

నగరంలో వేగంగా అభివృద్ధి పనులు. ..!

ఖమ్మం సిటీ, మహా ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. డివిజన్ నెంబర్ 14 గోల్లగూడెం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డబల్ యు ఎం ఎం రోడ్డును క్వాలిటీ

ట్రేడ్ లైసెన్స్ పై శిక్షణతో కార్యాచరణ బలోపేతం. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ అధికారులకు అవగాహన కార్యక్రమం…!

ఖమ్మం, మహా. ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న సమగ్ర కార్యక్రమాల్లో భాగంగా ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నగరంలో వ్యాపార కార్యకలాపాలు చట్టబద్ధంగా కొనసాగేందుకు