తెలంగాణలో 4 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు..!
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చిరకలు జారీ చేసింది. బుధవారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి (ఆగస్టు 13) నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర
ఈనెల 15న GPOలకు నియామక పత్రాలు పంపిణీ!

TG: గ్రామపాలన అధికారుల(GPO)కు ఈ నెల 15న నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ చేతులమీదుగా ఈ పత్రాలు అందించే కార్యక్రమం నిర్వహణకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు విడతలుగా చేపట్టిన నియామకాల్లో 5వేల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..!

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కార్యక్రమానికి జంట
సీఎం చంద్రబాబు పాలనపై ప్రధాని మోదీ ప్రశంసలు: ఎంపీ అప్పలనాయుడు

AP: సీఎం చంద్రబాబు పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి, నియోజకవర్గాలపై టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. ఈ భేటీ అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ.. వైసీపీ
రాష్ట్ర అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమే: కేటీఆర్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వంలో రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు అయిందని తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత..!

TG: ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత కన్నుమూశారు. వరంగల్ కు చెందిన రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అరెస్ట్…!

AP: జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
పులివెందులలో టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అనిత..!

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP గెలుస్తుందని హోంమంత్రి అనిత ధీమా వ్యక్తం చేశారు. ‘ఎవరికి వారే గెలుస్తారనే పోటీలో దిగుతారు. పులివెందుల బిడ్డ.. జగన్ అడ్డా అనుకునే వారు 10 వేల ఓట్లకే ఎందుకు
రాజముద్రతో కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

AP: ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం పాస్బుక్స్పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు
అన్ని నియోజకవర్గాల్లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం: RTC MD

AP: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకం ప్రారంభం కానుంది. ఈ వేడుకను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల ఆదేశాలు జారీ
