Mahaa Daily Exclusive

జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు:ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీ, మహా : 2027 జనగణనకు 11,718 కోట్ల రూపాయల బడ్జెట్‌ను

మహిళా ప్రయాణికులకు శుభవార్త…

మహిళా ప్రయాణికులకు శుభవార్త. * రాబోతున్న ‘స్మార్ట్’ సొల్యూషన్. * టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ అడుగు. * 2026 ఆరంభంలో మహిళలకు, విద్యార్థులకు కొత్త స్మార్ట్ కార్డులు * బస్ పాస్ స్థానంలో హైటెక్ స్మార్ట్

వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్..

వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి వారం రోజుల్లో సంబంధిత పోస్టులను

* ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌పై జర్మన్ ఎంపీల ప్రశంసలు.

పెట్టుబడులకు రెడ్ కార్పెట్.. యువతకు కొత్త అవకాశాలు * ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో జాయింట్ వెంచర్లకు సిద్ధం. * రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జర్మన్ సంస్థలకు పూర్తి సహకారం. * స్కిల్

పల్లె పగ్గాలు కాంగ్రెస్ చేతికి….స్థానిక సమరంలో ‘ఏకపక్ష’ తీర్పు.

పల్లె పగ్గాలు కాంగ్రెస్ చేతికి. * స్థానిక సమరంలో ‘ఏకపక్ష’ తీర్పు. * 68% సీట్లతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! * 5 జిల్లాల్లో బీజేపీకి ‘సున్నా’. * బీఆర్ఎస్ కంచుకోటల్లోనూ బీటలు.. హైదరాబాద్,

బుక్ మై షోకి హైకోర్టు ‘అఖండ’ షాక్..

బుక్ మై షోకి హైకోర్టు ‘అఖండ’ షాక్.. * కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?.. టికెట్ల అమ్మకాలపై చివాట్లు. * జీవో రద్దయినా పాత రేట్లేనా?.. బుక్ మై షో తీరుపై న్యాయమూర్తి సీరియస్

ఏదో ఒక రోజు నేనూ సీఎం అవుతా..*నేను గాంధీని కాదు.. ఒక దెబ్బ కొడితే రెండు కొడతా: మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు.

ఏదో ఒక రోజు నేనూ సీఎం అవుతా.. * అప్పుడు ఒక్కొక్కడి తోలు తీస్తా! * 2014 నుంచి జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరిపిస్తా * ఇది కేవలం టాస్ మాత్రమే.. అసలైన

చింతూరు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి…మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన…..

న్యూఢిల్లీ, మహా. ఆల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మన్యం ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుండి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు

కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ కన్నుమూత.

​డిల్లీ,మహా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మహారాష్ట్రలోని లాతూర్‌లో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

మాధవరం, మహేశ్వర్‌రెడ్డి, టీ న్యూస్‌లకు కవిత హెచ్చరిక..

టీ న్యూస్‌కు కవిత అల్టిమేటం. * వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా! * నాపై విషప్రచారం చేస్తే సహించేది లేదు. * మాధవరం, మహేశ్వర్‌రెడ్డి, టీ న్యూస్‌లకు కవిత హెచ్చరిక. హైదరాబాద్, మహా.