Mahaa Daily Exclusive

సమాజ నిర్మాణంలో టీచర్ల దే కీలక పాత్ర … సీఎం పీఆర్వో దూదిపాళ్ళ విజయ్….

కారేపల్లి, మహా: ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్వో దూదిపాళ్ళ విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో సైన్స్ టీచర్

మాజీ ముఖ్యమంత్రికి అయ్యప్ప ప్రసాదం….

అందించిన టిఆర్ఎస్వి కార్యదర్శి రాజ్ కుమార్ రంగారెడ్డి జిల్లా మహా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్ కుమార్ అయ్యప్ప ప్రసాదం అందించారు. గత నెలలో అయ్యప్ప మాల ధరించిన రాజ్ కుమార్, నియమ

ఇబ్రహీంపట్నంలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు..

ప్రభుత్వ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న మైనింగ్ జిల్లా అధికారులు.? లక్షల్లో సంపాదిస్తున్న అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జిల్లాలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్టుగా జిల్లా మైనింగ్ అధికారుల

ప్రజలు హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి:-ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్!

ప్రజలు హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి -అంటరానితనం ప్రదర్శించడం నేరం! -దళితులు ఎలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకురావాలి! -వెంటనే వాటిని పరిష్కరిస్తాం! -తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, సీఐ సంతోష్, ఎంపిడిఓ శ్రీనివాస్

పరకాల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా దుగ్యాల రాజేశ్వర్ రావు

పరకాల మహా: హన్మకొండ జిల్లా పరకాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దుగ్యాల రాజేశ్వరరావు ను ఏకగ్రీవంగా అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాజేశ్వర్

ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మాణం?

ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మాణం? పేద ప్రజల ఇండ్ల ను కూల్చివేయడం వెనకాల నాయకుల ప్రయోజనాలు ఏంటి ? మా గూడు కోసం గోడు వినిపించడం లేదా? కోర్టు స్టే ఉన్న రోడ్డు

ఆదిభట్ల సర్కిల్ పరిధిలో స్పెషల్ శానిటేషన్…. ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి….

రంగారెడ్డి జిల్లా మహా: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ ఆదేశానుసారం, ఆదిభట్ల సర్కిల్లో సోమవారం నుండి గురువారం వరకు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ