Mahaa Daily Exclusive

హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ గుడ్‌న్యూస్..!

టోల్ ఛార్జీలు వసూలు చేయమన్న ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి భారత నౌకలకు సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తామని హామీ భారత్ తో మా సంబంధాలు బాగున్నాయని వెల్లడి   టెహ్రాన్, మహా : పశ్చిమాసియాలో

ఉప్పల్ గడ్డపై ఉగ్రరూపం..! రాయల్స్‌ను ముంచేసిన ఆరెంజ్ సునామీ..

రాయల్స్‌ను ముంచేసిన ఆరెంజ్ సునామీ. ప్రఫుల్ హింజే రికార్డుల వేట. ఐపీఎల్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని అద్భుతం. ఇషాన్ కిషన్ పరుగుల విధ్వంసం.. క్లాసెన్ మెరుపులు.. హైదరాబాద్ భారీ విజయం. ముక్కలైన రాజస్థాన్ గర్వం..

స్వర యుగం ముగిసింది.. సంగీతం మూగబోయింది.. అధికారిక లాంఛనాలతో ఆశా భోస్లే అంత్యక్రియలు..

అధికారిక లాంఛనాలతో ఆశా భోస్లే అంత్యక్రియలు. సంగీత సామ్రాజ్ఞి ఆశమ్మకు అశ్రు నివాళి. ముంబై, మహా.   భారతీయ సంగీత వినీలాకాశంలో ఏడు దశాబ్దాల పాటు ధ్రువతారలా వెలిగిన అద్భుత స్వరం మూగబోయింది. తన

పోలీసులకు ఏపీ సర్కారు తీపి కబురు..

బర్త్‌డే, మ్యారేజ్ డే నాడు సెలవు. పోలీసు సంక్షేమానికి పెద్దపీట..సర్కారు నిర్ణయం. కానిస్టేబుల్ నుంచి అధికారి వరకు ఊరట. విజయవాడ, మహా. అహోరాత్రులు విధుల్లో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాలను

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి భారీ నిధులు..

డిస్కమ్‌లకు రూ.14వేల కోట్ల మంజూరు. రైతులకు అండగా విద్యుత్ టారిఫ్ సబ్సిడీ. హైదరాబాద్, మహా. రాష్ట్రంలోని వ్యవసాయ రంగం అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్..! హైదరాబాద్‌లో భగ్గుమంటున్న విద్యుత్ వినియోగం..

 హైదరాబాద్‌లో భగ్గుమంటున్న విద్యుత్ వినియోగం.  4381 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్.  రికార్డులు తిరగరాస్తున్న నగర విద్యుత్ వినియోగం. హైదరాబాద్, మహా.   హైదరాబాద్ మహానగరాన్ని భానుడి ప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి తీవ్రత

ఆదివాసీ గిరిజన సంక్షేమమే లక్ష్యంగా అడుగులు..: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. .

 అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్, మహా.   తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన , ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని

చైనా కుతంత్రం..భారత్ ఆగ్రహం..

పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవం మారదు.  భారత్‌లో అరుణాచల్ అంతర్భాగమే. సరిహద్దుల్లో చైనా కవ్వింపులు.  డ్రాగన్ దేశానికి భారత్ గట్టి హెచ్చరిక. ఢిల్లీ, మహా.   అరుణాచల్ ప్రదేశ్‌పై తనదైన హక్కు ఉందని చాటుకునేందుకు

డీఎంకే అవినీతిని వ్యవస్థీకృతం చేసింది..! ప్రధాని నరేంద్ర మోదీ…

 మార్పు కోసం ఎన్‌డీఏ వైపు ప్రజల చూపు.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి.  ప్రధాని నరేంద్ర మోదీ. చెన్నై,మహా. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో

నైరుతి పై ఎల్‌ నినో పంజా..

ఈసారి వర్షపాతం 92 శాతమే.   తగ్గుముఖం పట్టనున్న వానలు. నిరాశపరుస్తున్న రుతుపవనాలు.  లోటు వర్షపాతమే శరణ్యం. హైదరాబాద్, మహా.   **భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్‌