Mahaa Daily Exclusive

ఐపీఎల్‌ టికెట్ల ‘బ్లాక్‌’ దందా బట్టబయలు…

ఐపీఎల్‌ టికెట్ల ‘బ్లాక్‌’ దందా బట్టబయలు. * అక్రమార్కుల ఆటకట్టించిన పోలీసులు. * క్లబ్‌ల కోటా నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు. * మల్కాజ్‌గిరి పోలీసుల మెరుపు దాడులు. హైదరాబాద్‌, మహా. ఉప్పల్ వేదికగా జరుగుతున్న

అమ్మ దీవెనే ప్రాణవాయువు…..

అమ్మ దీవెనే ప్రాణవాయువు. * డీజీపీ సీవీ ఆనంద్‌ భావోద్వేగం. * మృత్యువును జయించిన మాతృమూర్తి సంకల్పం. * ఉన్నత పదవిలో చూసి మురిసిపోయిన తల్లి. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌

నిబంధనల ముసుగులో రైతుల ‘గోస’…

నిబంధనల ముసుగులో రైతుల ‘గోస’.  రాజీవ్‌ రహదారిపై అన్నదాతల ఆందోళన. వడ్ల కుప్పల చెంతే రైతుల ప్రాణాలు పోతున్నా కనికరం లేదా?  ధర్నాలో కూర్చున్న హరీశ్‌ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ధ్వజం. సిద్దిపేట,

శ్రీ అభయాంజనేయ ఆలయానికి పంచలోహ విగ్రహాల బహుకరణ

శ్రీ అభయాంజనేయ ఆలయానికి పంచలోహ విగ్రహాల బహుకరణ రూ.1,07,116 విలువ చేసే పంచలోహ విగ్రహాలను బహూకరించిన గుగులోతు రవి(బెల్ రవి) దంపతులు కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని వెంకట్యతండా గ్రామంలో కొలువై ఉన్న

అన్నదాతల గోస పట్టదా?

* అబద్ధాల్లో ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు. * పౌరసరఫరాలపై అవగాహన లేని అసమర్థుడు. • మంత్రి తుమ్మలపై బండి సంజయ్ నిప్పులు. హైదరాబాద్‌, మహా. తెలంగాణలో అన్నదాతల సమస్యలపై రాజకీయ సెగలు రాజుకున్నాయి. రైతులకు

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే….

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి విప్ లు నిరంతరం శ్రమించాలి.  వారంలో ఒక రోజు ప్రత్యేక సమయం హైదరాబాద్‌, మహా. రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ,

ప్రపంచం మన ముంగిట….

* పాస్‌పోర్టుల జారీలో భారతీయుల రికార్డు. *అగ్రస్థానంలో కేరళ.. గట్టి పోటీ ఇస్తున్న మహారాష్ట్ర. * ఎనిమిదో స్థానంలో తెలంగాణ. ఢిల్లీ, మహా. భారతీయులలో విదేశీ ప్రయాణాల పట్ల మక్కువ నానాటికీ పెరుగుతోంది. ఉపాధి,

యాదాద్రిలో భక్తజన సంద్రం….

*నారసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. యాదాద్రి, మహా. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం ఆదివారం నాడు భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవు దినం కావడంతో పాటు వేసవి విరామం తోడవడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి

మాయా మురుగునీటి పారుదల….

* పల్లెల్లో పారిశుధ్య విప్లవం. *పవన్‌ కళ్యాణ్ ‘మ్యాజిక్ డ్రెయిన్స్‌’పై ఒలింపిక్ విజేత పీవీ సింధు ప్రశంసల జల్లు. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

అగాధ జలాల్లో మువ్వన్నెల రెపరెపలు…

* గిన్నిస్‌ రికార్డు సృష్టించిన భారతీయ స్కూబా డైవర్లు. *అండమాన్‌ సాగర గర్భాన అపురూప ఘట్టం. * రాధానగర్‌ తీరంలో 2,400 చదరపు మీటర్ల త్రివర్ణ పతాక ఆవిష్కరణ. హైదరాబాద్, మహా. నీలి సముద్రపు