Mahaa Daily Exclusive

పుతిన్ హత్యకు భారీ కుట్ర!

*ప్రాణ భయంతో బంకర్లలోకి రష్యా అధ్యక్షుడు. *ఇంటర్నెట్ బంద్.. పబ్లిక్ ఈవెంట్స్ రద్దు. *అత్యంత గోప్యంగా భూగర్భంలో మకాం. హైదరాబాద్, మహా. ఒకప్పుడు తన కనుసన్నలతో ప్రపంచ గతిని శాసించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్

చెరువు మట్టి తో రైతులకు అధిక దిగుబడులు…

  కారేపల్లి, మహా :రైతులు ప్రధానంగా అధిక దిగుబడుల కోసం చెరువు మట్టి పంట పొలాల్లో వినియోగిస్తే భూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య

కన్నుల పండువగా జీవద్వజ, గంగమ్మ,పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..

  కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురం లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవ ధ్వజ యంత్ర పుణప్రతిష్ట,గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం

ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు..

కారేపల్లి,మహా: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ – లలిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను శనివారం సింగరేణి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్

భారత నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్..

హైదరాబాద్, మహా. భారత నౌకాదళ తదుపరి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (నౌకాదళాధిపతి)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. కృష్ణ స్వామినాథన్ ప్రస్తుతం ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళ కమాండర్‌గా

భారత నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి..

హైదరాబాద్, మహా. భారత సాయుధ దళాల తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీడీఎస్‌తో

‘దళపతి’కి అగ్నిపరీక్ష…

‘దళపతి’కి అగ్నిపరీక్ష. * తెరవెనుక ఢిల్లీ అదృశ్య శాసనమా? *నాడు అక్రమాస్తుల కేసుతో శశికళ. * నేడు ‘సంఖ్యాబలం’ లోటుతో విజయ్‌! *ద్రావిడ రాజకీయాల్లో కత్తిమీద సాములా మారిన సంకీర్ణ సర్కారు. *ఏమాత్రం పట్టుతప్పినా

నెత్తురోడుతున్న రహదారులు…

నెత్తురోడుతున్న రహదారులు. * దేశంలో ప్రతి 3 నిమిషాలకో ప్రాణం బలి! *మృత్యు మార్గాలు.. రోజుకు 480 మంది బలి. *ప్రమాదాల్లో తమిళనాడు, మరణాల్లో యూపీదే అగ్రస్థానం! *రహదారి భద్రతను ప్రశ్నిస్తున్న తాజా గణాంకాలు.

మధుపార్క్ రిడ్జ్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ…

  హైదరాబాద్, మహా ప్రజా భవన్‌లో మధుపార్క్ రిడ్జ్ (బి-బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులతో డిప్యూటీ పీఎం భట్టి విక్రమార్కచ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో

తమిళ రాజకీయాల్లో అనూహ్య మలుపు…

తమిళ రాజకీయాల్లో అనూహ్య మలుపు. * విజయ్ పట్టాభిషేకానికి మళ్లీ బ్రేక్! *రాజ్‌భవన్‌ గుమ్మంలో ఆగిన మద్దతు లేఖలు. * 116 దగ్గరే ఆగిపోయిన దళపతి రథం. *మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో.