అక్రమార్కుల బరితెగింపు,….

అక్రమార్కుల బరితెగింపు, కొండాపూర్ సర్వే నెంబర్ 59గల్లంతు, ఆరు వందల గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ, విలువ రు 10 కోట్ల పై మాటే, నకిలీ పత్రాలతో అనుమతులు, రెండు నిర్మాణాలకు స్టిల్ట్ ప్లస్
తెలంగాణ అభివృద్ధికి సహకరించండి….

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. * ప్రధాని మోదీకి మహేశ్కుమార్గౌడ్ బహిరంగ లేఖ. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు ఊరట….

విద్యార్థులకు ఊరట. * ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు! *విలీన ప్రక్రియ తాత్కాలిక వాయిదా. * సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. *సాంకేతిక సమస్యలు, సమయాభావం దృష్ట్యా సర్కారు వెనక్కి. *
దళపతి పట్టాభిషేకంలో ధ్రువతారగా త్రిష…

దళపతి పట్టాభిషేకంలో ధ్రువతారగా త్రిష. * నెహ్రూ స్టేడియంలో అందాల తార సందడి. * పట్టాభిషేక వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అందాల తార. హైదరాబాద్, మహా. తమిళనాడు రాజకీయ చరిత్రలో నూతన శకానికి
కాంగ్రెస్కు తెలిసిందల్లా వెన్నుపోటు…

కాంగ్రెస్కు తెలిసిందల్లా వెన్నుపోటు. * కర్ణాటకలో పాలన గాలికి. * ప్రధాని మోదీ ఘాటు విమర్శలు. హైదరాబాద్, మహా. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్గత
ప్రభుత్వాల కంటే సమాజమే శక్తివంతం….

ప్రభుత్వాల కంటే సమాజమే శక్తివంతం. * గురుదేవ్ ‘కమలం’ నీడలో దేశం సురక్షితం! *ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ సందేశం. *బెంగళూరులో నూతన ‘ధ్యాన మందిరం’ ప్రారంభం. * పర్యావరణం,
ముఖ్యమంత్రిగా కొలువుదీరిన విజయ్!

ముఖ్యమంత్రిగా కొలువుదీరిన విజయ్! • ఐదు సంచలన దస్త్రాలపై విజయ్ తొలి సంతకాలు. • కొత్త ఆశలతో, సరికొత్త లక్ష్యాలతో దళపతి సర్కార్! • ఈగల్’తో డ్రగ్స్పై వార్..మహిళల రక్షణకు ప్రత్యేక దళం. •
మీ పాలనలో తమిళనాడు శిఖరాలకు చేరాలి…

మీ పాలనలో తమిళనాడు శిఖరాలకు చేరాలి. * విజయ్ కి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ విషెస్. హైదరాబాద్, మహా. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకురాలు..

కారేపల్లి, మహా :సింగరేణి మండల పరిధిలోని తొడితల గూడెం గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురై మృతి చెందగా ఆదివారం దశదినకర్మకు వైరా బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మంజుల
టోర్నమెంట్ విజేతగా నిలిచిన బీసీ కాలనీ జట్టు,రన్నరప్ గేటుకారేపల్లి జట్టు…

టోర్నమెంట్ విజేతగా నిలిచిన బీసీ కాలనీ జట్టు,రన్నరప్ గేటుకారేపల్లి జట్టు ఎన్నారై గుడిపూడి తిరుమలరావు,సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి వెంకటేశ్వర్లు చేతులమీదుగా ట్రోఫీ అందజేత కారేపల్లి,మహా: గత రెండు వారాల నుండి గేట్ కారేపల్లి పెద్ద
