Mahaa Daily Exclusive

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి….

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. * సనాతన ధర్మానికి గౌరవం ఇవ్వండి. * అజ్మీర్ షరీఫ్ దర్గా అధిపతి జైనుల్ అబెదిన్ సంచలన డిమాండ్. * బక్రీద్ పండుగ వేళ గోవధను పూర్తిగా నిషేధించాలని

ప్రధాని మోదీకి ‘ఝాల్‌మురి’ అమ్మిన వ్యాపారికి బాంబు బెదిరింపులు.

ప్రధాని మోదీకి ‘ఝాల్‌మురి’ అమ్మిన వ్యాపారికి బాంబు బెదిరింపులు. * పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర కలకలం. * బాంబుతో పేల్చేస్తాం’.. వాట్సాప్‌లో ప్రాణహాని హెచ్చరికలు. * ఝార్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ కుమార్ షా

మూడు రోజుల క్రితం మృతి చెందిన వృద్ధురాలు… దుర్వాసనతో గుర్తింపు.

  కారేపల్లి , మహా:మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామములో మూడు రోజుల క్రితం మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని శనివారం గ్రామస్థులు గుర్తించారు. రేకుల షెడ్ లో నివాసముంటున్న ఆదెమ్మ (85) ఇంటి నుండి

ఎట్టకేలకు ముగిసిన ‘పెద్ది’ పర్సెంటేజ్ రగడ….

ఎట్టకేలకు ముగిసిన ‘పెద్ది’ పర్సెంటేజ్ రగడ. * ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల. *గతంలో సర్క్యులేట్ అయిన లేఖ పూర్తిగా ఫేక్. * సంతకంతో క్లారిటీ ఇచ్చిన ఛాంబర్ అధ్యక్షుడు డి.

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఊరుకోం….

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఊరుకోం. *సమస్య తేలకపోతే బుధవారం నుండి ఆమరణ దీక్ష. * థియేటర్ల వెనుక నలుగురి గుత్తాధిపత్యం. * సునీల్ నారంగ్, దిల్ రాజు లీజులపై నట్టి కుమార్ బహిరంగ

ఆప్ ‘రాజ్యసభ’ సీట్ల అమ్ముకుంది….

ఆప్ ‘రాజ్యసభ’ సీట్ల అమ్ముకుంది. * నన్ను ద్రోహి అనే ముందు మీ నాయకులను అడగండి. * పంజాబ్‌ను దోచుకున్న మంత్రులు, అధికారులు. * కేజ్రీవాల్‌పై మాజీ క్రికెటర్, బీజేపీ నేత భజ్జీ తీవ్ర

మోదీని కుటుంబసమేతంగా కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు….

మోదీని కుటుంబసమేతంగా కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. • ప్రధానికి మొక్కను బహుకరించిన కేంద్ర మంత్రి తల్లి. • ‘ఏక్ పేడ్ మా కే నామ్’ స్ఫూర్తితో సాగిన మధురమైన భేటీ. •

తెలంగాణలో ‘హీట్ వేవ్’ విలయం……

తెలంగాణలో ‘హీట్ వేవ్’ విలయం. * రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్. * వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా. * ఎండల తీవ్రతపై సచివాలయంలో అత్యవసర సమీక్ష. * వచ్చే మూడు రోజులు మరింత

కార్మికులధర్నాకు కవిత మద్దతు…

కార్మికులధర్నాకు కవిత మద్దతు. * సమస్యలు తేల్చకపోతే నేనే స్వయంగా రోడ్డెక్కుతా. * రెండు రోజుల్లో చర్చలు జరపాలని డిమాండ్. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది

మదన్ లాల్ అడుగుజాడల్లో నా పయనం…

మదన్ లాల్ అడుగుజాడల్లో నా పయనం ప్రజాసేవకే ప్రత్యక్షంగా రాజకీయాలకు కారేపల్లి, మహా : నాన్న మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అడుగుజాడల్లో పయనిస్తానని, ప్రజాసేవకు ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు మాజీ దివగంత ఎమ్మెల్యే