Mahaa Daily Exclusive

పేదల ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్..

పేదల ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ గేట్ కారేపల్లి లో మహిళలకు చీరల పంపిణి కారేపల్లి, మహా: రాష్ట్రం లో ఉన్నది పేదల ప్రభుత్వమని పేదల ప్రతి అవసరాన్ని కాంగ్రెస్ సర్కార్ తీర్చే పనిలో ఉందని

అగ్రరాజ్యంతో సరికొత్త ప్రగతి వ్యూహం….

అగ్రరాజ్యంతో సరికొత్త ప్రగతి వ్యూహం. • సేవా తీర్థ్‌’ లో గంటకు పైగా మోదీ-రూబియో చర్చలు. • వైట్‌హౌస్ రావాలంటూ ట్రంప్ తరఫున సాదర ఆహ్వానం. ఢిల్లీ, మహా. భారతదేశం , అమెరికా సంయుక్త

చల్లటి వార్త…

చల్లటి వార్త కేరళ వైపు కదులుతున్న రుతు పవనాలు.. అనుకున్న సమాయానికే వర్షాలు న్యూఢిల్లీ, మహా : గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు

తెలుగు రాష్ట్రాల ప్రగతికి మోదీ సర్కార్ అండ….

తెలుగు రాష్ట్రాల ప్రగతికి మోదీ సర్కార్ అండ. • మోదీ 3.0 పాలనలో ఏపీకే అత్యధిక లబ్ధి. • రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు. • తెలంగాణకు 12 లక్షల కోట్ల నిధులు.

రాజ్యాంగ పరిరక్షణే రాహుల్ గాంధీ లక్ష్యం…

రాజ్యాంగ పరిరక్షణే రాహుల్ గాంధీ లక్ష్యం. • ఈవీఎంల ద్వారా బీజేపీ ఓట్ల చోరీ. • దేశాన్ని అప్పులపాలు చేశారు. • ఆధునిక సాంకేతికతకు రాజీవ్ గాంధీయే ఆద్యుడు. • టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు.

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు. * ‘బక్రీద్’ సెలవు మార్పుతో బోర్డు కీలక నిర్ణయం. *మే 28 నాటి ఇంటర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిద. * రీషెడ్యూల్ ప్రకటించిన ఇంటర్

ఫ్యూచర్‌ సిటీ తెలంగాణకు తలమానికం….

ఫ్యూచర్‌ సిటీ తెలంగాణకు తలమానికం. • బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాదు. • ప్రాజెక్టును రద్దు చేయలేదు. • పీసీసీ అధ్యక్షుడి బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌. హైదరాబాద్, మహా. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా

ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు ప్రకాష్ రాజ్ అండ…

ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు ప్రకాష్ రాజ్ అండ. * ప్రశ్నించే గొంతుకపై డిజిటల్ దాడి ప్రమాదకరం. *వ్యక్తిత్వ హననం, బెదిరింపులు ప్రజాస్వామ్యమా? హైదరాబాద్, మహా. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావు చుట్టూ ముసురుకున్న

తెలంగాణ చిత్రసీమలో థియేటర్ల రగడ….

తెలంగాణ చిత్రసీమలో థియేటర్ల రగడ. * ‘పర్సంటేజ్’ ఇస్తేనే ‘పెద్ది’ ప్రదర్శన. * ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన నిర్ణయం. * అగ్ర నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అల్టిమేటం. * తేల్చిచెప్పిన కొత్త అధ్యక్షుడు శేఖర్

మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం….

మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. * అదృశ్యమైతే కిడ్నాప్ కేసు నమోదు తప్పనిసరి. *దేశవ్యాప్తంగా 47 వేల మంది చిన్నారుల అదృశ్యం. * పోలీసుల ఉదాసీనతపై ఆగ్రహం. * కొత్త మార్గదర్శకాలు జారీ. *