దంచి కొడుతున్న ఎండలు…..

దంచి కొడుతున్న ఎండలు వడదెబ్బతో 34 మంది మృతి మృతులకు రూ.4 లక్షల పరిహారం ఉపశమన చర్యలకు ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, మహా : తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు
కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం నిఘా….

కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం నిఘా. * ఒకేసారి అన్ని ఖాతాల నిలిపివేత. * హ్యాకింగ్, బెదిరింపులపై రగడ. * జాతీయ భద్రత పేరిట ఎక్స్ అకౌంట్ నిలిపివేత. * చంపేస్తామంటూ వ్యవస్థాపకుడికి హెచ్చరికలు.
యాదగీశుని సన్నిధిలో ప్రగతి ప్రస్థానం….

యాదగీశుని సన్నిధిలో ప్రగతి ప్రస్థానం. * రూ.100 కోట్లతో వేద పాఠశాల. * భక్త వసతుల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ. * కంచి పీఠాధిపతి సమక్షంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. యాదాద్రి,
హైదరాబాద్లో ఘోరం…

హైదరాబాద్లో ఘోరం కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య ఇంటి ముందే ఘటన హైదరాబాద్, మహా : నగరంలోని మాసబ్ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక సీనియర్ న్యాయవాదిని దుండగులు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుందర్ లాల్

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గోవిందు తండా గ్రామానికి చెందిన బర్మావత్ వీరు (32) ఇటీవల గుండెపోటుతో మరణించారు.శనివారం కుటుంబసభ్యులు నిర్వహించిన వీరు పెద్దకర్మ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్
ముచ్చటగా మూడోసారి………

ముచ్చటగా మూడోసారి పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ సామాన్యుడిపై ప్రభావం న్యూఢిల్లీ, మహా : దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తెలంగాణ భూములను దోచుకునే కుట్ర: కాంగ్రెస్ ప్రభుత్వంపై మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) తీవ్ర విమర్శలు

ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను దోచుకునే కుట్ర చేస్తోందని ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు తీవ్రంగా విమర్శించారు. అమెరికాలో మాజీ మంత్రి
పాలిసెట్ ఫలితాలు విడుదల….

పాలిసెట్ ఫలితాలు విడుదల. * 82.94 శాతం మంది ఉత్తీర్ణత. * మే 27 నుంచి కౌన్సెలింగ్. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు శనివారం
గాంధీ ఆస్పత్రిలో ఘోర విషాదం…

గాంధీ ఆస్పత్రిలో ఘోర విషాదం. * వైద్యుల నిర్లక్ష్యంతోనే నర్సింగ్ విద్యార్థిని బలి? * రోగుల బంధువుల తీవ్ర ఆగ్రహం, ఉద్రిక్తత. హైదరాబాద్, మహా. సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదకర
యూట్యూబర్ ఓకే సాయిది రూ.100 కోట్ల స్కాం…..

యూట్యూబర్ ఓకే సాయిది రూ.100 కోట్ల స్కాం… *ఆన్లైన్ మోసాలతో కోట్లకు పడగెత్తిన సాయినాథ్ *మోసపోయిన వేలాది మంది మధ్యతరగతి యువత *కారేపల్లి పీఎస్ లో చీటింగ్, ఐటీ యాక్ట్ కేసులు *ఓకే సాయి
