Mahaa Daily Exclusive

‘సింహం నిద్రలేచింది.. ఆట మొదలైంది!’: పవన్‌పై బండ్ల గణేష్ సంచలన పోస్ట్

గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం.. నిర్మాత తనదైన శైలిలో స్పందన రాజమండ్రి, మహా. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును ఉద్దేశించి ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్

డిజిటల్ విప్లవానికి టీడీపీ శ్రీకారం.

 నేటి నుంచి మహానాడు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి 1,848 క్లస్టర్లకు అనుసంధానం. ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా దేశ రాజకీయాల్లోనే వినూత్న ప్రయోగం: పల్లా శ్రీనివాసరావు . మంగళగిరి, మహా. తెలుగుదేశం పార్టీ ప్రతి

జైలు జీవితం కూడా వస్తే ఆత్మకథకు పరిపూర్ణత.

 ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలనం.  వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా వీడని ఉత్కంఠ. హైదరాబాద్, మహా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు,

ఓఆర్ఆర్‌పై అగ్నికీలలు.. మంటల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా బస్సు

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రాణనష్టం పెద్ద అంబర్‌పేట సమీపంలో ఘటన.. భారీగా స్తంభించిన రాకపోకలు పెద్ద అంబర్‌పేట, మహా హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద

సైబర్ నేరస్థుల ఉచ్చులో నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ జస్ట్ మిస్

ఆర్థిక శాఖ అదనపు కర్యదర్శి దిలీప్ నంటూ పరిచయం చేసుకున్న కేటుగాడు డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి నిర్ధారించుకున్న రాజాసింగ్ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక హైదరాబాద్, మహా : సెలబ్రిటీల

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు: చిక్కిన ఎమ్మార్వో సుచరిత

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శామీర్‌పేట ఎమ్మార్వో (తహసీల్దార్) సుచరిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. కార్యాలయంలో