Mahaa Daily Exclusive

ఓటరు జాబితా ప్రక్షాళన రాజ్యాంగబద్ధం…

ఓటరు జాబితా ప్రక్షాళన రాజ్యాంగబద్ధం. * కాంగ్రెస్ ఆరోపణలు అర్థరహితం. * ఎన్నికల సంఘం ప్రక్రియకు బీజేపీకి సంబంధం లేదు. *ఓడిపోతే ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌పై నెపం మోపడం ప్రజాస్వామ్యానికి చేటు. * రోహింగ్యాలు, చొరబాటుదారుల

కాంగ్రెస్ పాలనలో రైతుల గోస….

కాంగ్రెస్ పాలనలో రైతుల గోస. * వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు. * ధాన్యం కొనుగోళ్లలో దళారీల చేతిలో నలిగిపోతున్న రైతాంగం. * లక్ష్యం నిర్దేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరించలేకపోయింది? *తెలంగాణకు మోదీ

కేదార్‌నాథ్‌లో వీఐపీ దర్శనాలకు బ్రేక్…..

కేదార్‌నాథ్‌లో వీఐపీ దర్శనాలకు బ్రేక్. * సుగమ దర్శనం కోసం రూ.1100 ఫీజు. * సాధారణ భక్తుల తరహాలోనే ప్రముఖులకూ కచ్చితమైన ఎంట్రీ స్లిప్ నిబంధన. * రద్దీ నియంత్రణ, భక్తుల రక్షణ కోసమే

మళ్లీ వస్తున్న ఐమ్యాక్స్….

మళ్లీ వస్తున్న ఐమ్యాక్స్. * హైదరాబాద్ సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. * 12 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర.. ధృవీకరించిన ఏషియన్ సునీల్ నారంగ్. * మరో నాలుగైదు రోజుల్లో వెలువడనున్న అధికారిక

పూర్తి ఫిట్‌గా డొనాల్డ్‌ ట్రంప్….

పూర్తి ఫిట్‌గా డొనాల్డ్‌ ట్రంప్. * మెడికల్ రిపోర్ట్ విడుదల చేసిన శ్వేతసౌధం. * మానసికంగా, శారీరకంగా ట్రంప్ అద్భుతంగా ఉన్నారన్న వైట్‌హౌస్ వైద్యుల నివేదిక. * మేధో సామర్థ్య పరీక్ష లో 30కి

పసిడికి ‘పన్ను’ సెగ….

పసిడికి ‘పన్ను’ సెగ. * దేశంలో 70 శాతం పడిపోయిన బంగారం డిమాండ్‌. *దిగుమతి సుంకం 6 నుంచి 15 శాతానికి పెంపు.. పన్నుల భారం రెట్టింపు. * రెండు వారాల్లో 25 టన్నుల

రూ.1.10 కోట్ల పెట్టుబడి.. రూ.33 కోట్ల లాభం…..

రూ.1.10 కోట్ల పెట్టుబడి.. రూ.33 కోట్ల లాభం. * ఐపీఎల్‌ను షేక్ చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. *తక్కువ ధరకే దక్కి.. కోట్లాది రూపాయల విలువై కూర్చున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం.

ఏషియన్ గేమ్స్ బరిలో యువసంచలనం వైభవ్..

ఏషియన్ గేమ్స్ బరిలో యువసంచలనం వైభవ్. * ఆసియా క్రీడల కోసం 30 మందితో ప్రాథమిక జాబితా సిద్ధం. * విండీస్ సిరీస్ నేపథ్యంలో రెండు వేర్వేరు జట్ల ఎంపికకు బీసీసీఐ కసరత్తు. *

లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగం…

లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగం. * కాళేశ్వరంపై బండారు దత్తాత్రేయ తీవ్ర ఆందోళన. *మేడిగడ్డ కుంగుబాటుపై డ్యాం సేఫ్టీ నివేదిక ఇచ్చినా సర్కారులో చలనం లేదు. * కీలకమైన మూడు ప్రధాన బ్యారేజీల్లో

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం…

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం పగలే చీకటిమయం, జీరో విజిబిలిటీ జైపూర్, మహా : ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం ప్రకృతి ప్రకోపించింది. ఒక్కసారిగా ముంచెత్తిన భారీ ఇసుక తుఫాను (బవండర్)