Mahaa Daily Exclusive

కృష్ణా నదిలో ఘోర విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి.

కృష్ణా నదిలో ఘోర విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి. * సెలవులు ముగియడంతో తాతగారింటికి వచ్చిన మనవళ్లు, మనవరాళ్లు. * విహారయాత్రలో ఊహించని మృత్యుపాశం.. విషాదంలో కోనూరు గ్రామం. * కళ్లెదుటే నీట

వర్షాలు, విపత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

వర్షాలు, విపత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష. * విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. * ప్రాజెక్టుల నిర్వహణ ఖచ్చితంగా మాన్యువల్‌ ప్రకారమే జరగాలి. * అనుమతి లేకుండా క్షేత్రస్థాయిని వదిలితే సహించేది లేదు:

సింగపూర్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…

సింగపూర్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. * ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. * రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్‌కు రాక. * కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ఎన్నారైలు. * అందరినీ ఆప్యాయంగా

సోషల్‌ మీడియాలో వైసీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ మాయం..

సోషల్‌ మీడియాలో వైసీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ మాయం.. ప్రభుత్వంపై జగన్‌ ఆగ్రహం. * ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ. * ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే ఫేస్‌బుక్‌ పేజీని

గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులు…

గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులు. *గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు మద్దతుగా సీఎం చంద్రబాబుకు లేఖ. * ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ రాష్ట్రానిదే. * బొల్లపల్లి రిజర్వాయర్‌

సొంత పార్టీ నేతకే సీఎం రేవంత్‌ వెన్నుపోటు…

సొంత పార్టీ నేతకే సీఎం రేవంత్‌ వెన్నుపోటు. * మీనాక్షి నటరాజన్‌పై కుట్ర: కేటీఆర్‌. * రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని సంచలన ఆరోపణ. * అవినీతిపై ఫిర్యాదు చేసినందుకే తప్పుడు కేసులు

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన…

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన. * ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’ ప్రారంభం. * చారిత్రక ‘విల్లా కెర్లియోస్‌’ను సందర్శించిన మోదీ, మేక్రాన్‌. * దేశంలో స్టార్టప్‌ వ్యవస్థ మరింత విస్తరిస్తుందని ప్రధాని స్పష్టీకరణ. * ద్వైపాక్షిక

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్….

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్. * ఎనిమిది మంది దుర్మరణం. * మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన. * మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు. *దైవదర్శనం ముగించుకుని వస్తుండగా కాటేసిన మృత్యువు.

ఒమన్ తీరంలో మునిగిపోయిన భారతీయ నౌక….

ఒమన్ తీరంలో మునిగిపోయిన భారతీయ నౌక. * 14 మంది నావికులు సురక్షితం. * ఇంజన్ వైఫల్యంతో సముద్రంలో చిక్కుకున్న ‘ఎంఎస్‌వీ విరాట్ 1’. *లైఫ్‌ బోట్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్న సిబ్బంది. *

ఢిల్లీ వేదికగా నేడు జనసేన అగ్రనేతల విస్తృత స్థాయి సమావేశం….

ఢిల్లీ వేదికగా నేడు జనసేన అగ్రనేతల విస్తృత స్థాయి సమావేశం. * సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం’ శీర్షికతో సదస్సు. * పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్న ఏపీ